ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేత�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తనకు నష్టం కాబోదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. బీజేపీ విజయం భారతీయ కిసాన్ యూనియన్కు నష్టం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి సమాజ్వాదీ పార్టీ బ్రేక్ వేస్తోంది. గంటగంటకూ ఆధిక్యాలు మారుతుండటంతో అంకెలు తారుమారవుతున్నాయి. ఓ దశలో 115 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎస్పీ తాజాగా 137 స
హైదరాబాద్ : ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి భ�
ఈవీఎంలు నిబంధనలకు విరుద్ధంగా తరలించారని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వారణాసి అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఎన్.కే. సింగ్పై చర్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మార్చి 10న అఖిలేష్ యాదవ్ విజయోత్సవ లడ్డూను రుచి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల పోరులో తాము శక్తివంచన లేకుండా పోరాడామని, తాము ఎన్నికల ఫలితాల కోసం వేచ