యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్-ఫండ్ (UNICEF)- 1946 -ప్రధాన కార్యాలయం- న్యూయార్క్ -ఉద్దేశం: శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు (ఎల్డీసీ) సహాయపడటం. -యునైటెడ్ నేషన్స్ హైకమిషన్ ఫర్ రెఫ్యూజిస్ – 1950
ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్'లో 4వది ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించడం. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి శ్ర
న్యూయార్క్: రష్యా దాడితో ఉక్రెయిన్ నుంచి భారీ సంఖ్యలో జనం వలస వెళ్తున్నారు. గడిచిన ఏడు రోజుల్లోనే ఆ దేశం నుంచి పది లక్షల మంది వీడినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. వలస బాట పట్టిన జనమంతా
న్యూయార్క్: ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిలో ఇప్పటి వరకు 136 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. గడిచిన గురువారం నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తున్న విషయ�
యావత్ ప్రపంచం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కలవరపడుతున్నది. కానీ, అంతకంటే ఆందోళన పడాల్సిన అంశం.. ‘ముంచుకొస్తున్న వాతావరణ ముప్పు’ అని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సంస్థ ఐపీసీసీ తాజా నివేదికలో మానవాళ�
మళ్లీ నీ ఒడిలోకి చేరుతానో లేదో.. బరువెక్కిన గుండెలతో దేశాన్ని వదిలివెళ్తున్న ఉక్రెయిన్ ప్రజలు అక్కున చేర్చుకొంటున్న పోలాండ్, రొమేనియా శరణార్థులు 50 లక్షలు దాటొచ్చు: యూఎన్ కీవ్: చంకలో చంటిపాపలు, చేతిలో
ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదిరింది. తూర్పు ఉక్రెయిన్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న దొనెట్స్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉ�
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే అది మహా వినాశనానికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం అత్యంత �
Yemen | అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్లో (Yemen) ఐదుగురు ఐక్యరాజ్యసమిది సిబ్బంది అపహరణకు గురయ్యారు. ఓ మిషన్లో భాగంగా ఐక్యరాజ్యసమితి సిబ్బంది దక్షిణ యెమెన్లో పనిచేస్తున్నారు.
జెనీవా: గతేడాది మయన్మార్లో జరిగిన ఘర్షణల్లో 1,500 మందికి పైగా పౌరులు హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) మానవ హక్కుల ప్రతినిధి రవీనా షందాసనీ అంచనా వేశారు. చట్టవిరుద్ధంగా కనీసం 11,787 మందిని నిర్బంధంలో�
న్యూఢిల్లీ: పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను ఇండియాకు ఇజ్రాయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ డీల్ కుదిరిన తర్వాతనే.. ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇండియా ఓటేసినట్లు తెలుస్తోంది. యూఎ
న్యూయార్క్: యెమెన్లోని జైలుపై జరిగిన వైమానిక దాడిలో 70 మంది ఖైదీలు మృతిచెందిన ఘటనను ఐక్యరాజ్యసమితి ఖండించింది. హౌతీల ప్రాబల్యం ఉన్న సాదా నగరంలో ఉన్న డిటెన్షన్ సెంటర్పై శుక్రవారం దాడి జరి�
న్యూయార్క్: యూఎన్ వేదికగా పాకిస్థాన్పై మరోసారి భారత్ విరుచుకుపడింది. డీ కంపెనీ మూఠాకు ఆ దేశం ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆరోపించింది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న వా
సాగురంగ దశదిశను మార్చగల శక్తి దీనిసొంతం ఈ పథకం ప్రపంచ దేశాలకు ఆదర్శం ప్రపంచ నేతలకు రాని ఆలోచన కేసీఆర్కు వచ్చింది చరిత్రలో నిలిచిపోయే పథకాన్ని సీఎం తెచ్చారు ఎఫ్ఏవో రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ అని