Pochampally village awarded best world tourism village | “ఆ పల్లె.. ఇప్పటిదాకా ఒక లెక్క. ఇప్పుడొక లెక్క. మనసుదోచే పట్టుచీరలతో విశ్వఖ్యాతిని పొందిన ఈ గ్రామం..పల్లె సౌందర్యంతో మరోసారి అంతర్జాతీయ వేదికపై నిలిచింది.ఏడాది పొడవునా చిందేసే చెరువు�
‘గ్రహ రాసుల నధిగమించి, ఘనతారల పథము నుంచి గగనాంతర రోదసిలో, గంధర్వగోళ తతుల దాటి.. ’ అంటూ మానవుడు గర్వంగా పాడుకుంటున్న రోజులివి. రోదసిలో వినోదయాత్రలు చేసే కాలం వచ్చింది. చంద్రమండలం మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకు�
elon musk | ‘నా టెస్లా షేర్లు అమ్మేసి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి (డబ్ల్యూఎఫ్పీ) 600 కోట్ల డాలర్ల (రూ. 45వేల కోట్లు) విరాళం ఇవ్వడానికి నేను రెడీ’ అని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటి�
ఐరాస, అక్టోబర్ 28: ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశం బుధవారం కావెర్నోస్ హాల్లో జరుగుతున్నది. 193 దేశాల అధినేతలు హాజరయ్యారు. ఒక్కొక్కరే మాట్లాడుతున్నారు. ఇంతలో హాల్ తలుపు దగ్గర పెద్ద శబ్దం. అందరూ అటు
ఐరాస డబ్ల్యూఎఫ్పీ డైరెక్టర్ బీస్లే అబుదాబి, అక్టోబర్ 28: కొంతమంది అపర కుబేరులు తమ సంపదలో కొద్ది మొత్తం ఇచ్చినా ప్రపంచంలో ఆకలి సమస్యను పరిష్కరించవచ్చని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం (�
‘రెండు ప్రపంచయుద్ధాలు మానవాళిపై మోపిన అంతులేని వ్యధను చూసిన మేము, యుద్ధం కలిగించే వినాశనం నుంచి రాబోయే తరాలను కాపాడుకోవాలని, మౌలిక మానవహక్కుల పట్ల, స్త్రీ-పురుష, చిన్న-పెద్ద దేశాల సమానహక్కుల పట్ల దృఢనిశ�
11 ఏండ్లుగా ఓ టెకీ ప్రయాణాలు కుమారుడికి బుద్ధిమాంద్యంతో భీష్మ ప్రతిజ్ఞ కాలుష్య నివారణకు సైక్లింగే బెస్ట్ అని ప్రచారం సొంతంగా కమ్యూనిటీ సైకిల్ రూపకల్పన హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగా�
Variety Food | పండించేవాళ్లు తక్కువ అవుతున్నారు. తినేవారి సంఖ్య పెరుగుతున్నది. వెరసి, ఆహారపు కొరత మనల్ని వెంటాడనున్నది. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? తక్షణ సమాధానం.. కీటకాలే. కొందరు పాక నిపుణులు మన పూర్వీకులు ఆస్వాద�
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్లో ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు కూడా తమ ప్రతినిధిని పంపనున్న�
పారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నం పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత ఐరాస వాతావరణ నివేదికపై గుటెరస్ ఈ శతాబ్దాంతానికి భూతాపం 2.7 డిగ్రీలు ఐరాస: కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచదేశాలు ఇప్పటివ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )కు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకొని.. తర్వాత దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన అమ్రుల్లా సలేహ్.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఓ లేఖ రాశారు.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత దేశం నుంచి బయటపడటానికి వేలాది మంది ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా ఇలా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర వేల మంద
ఐరాస, ఆగస్టు 19: లష్కరే తాయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఎలాంటి భయం లేకుండా మరింత ప్రోత్సాహంతో పనిచేస్తున్నాయని భారత్ పేర్కొన్నది. గురువారం ఐరాస భద్రతా మండలి సమావేశానికి భారత విదేశాంగ మంత్రి జై�