న్యూయార్క్: మయన్మార్లో ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వందలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్ నియమితులయ్యారు. యూఎన్ చీఫ్గా మళ్లీ గుటెరస్ ఎన్నికైనట్లు శుక్రవారం ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి మరో ఐదేండ్ల పాటు ఆయన ఆ పదవిలో కొన�
ఐక్యరాజ్యసమితి (యూఎన్) 'చెఫ్ డీ క్యాబినెట్' గా నాగరాజ్ నాయుడు ఎన్నికయ్యారు. యూఎన్ 76 వ సమావేశానికి అధ్యక్షుడిగా నియమితులైన మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ఉప ప్
జెనీవా: బాల కార్మికుల సంఖ్య మళ్లీ పెరిగింది. రెండు దేశాబ్ధాల తర్వాత ఆ సంఖ్య పెరగడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ సంక్షోభం వల్ల లక్షల సంఖ్యలో యువకులు కూడా ఇదే తరహా భవితవ్యాన్ని ఎదుర్కోవాల్సి
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ ఎస్డీజీలో ఆరో స్థానానికి చేరిన రాష్ట్రం క్లీన్ ఎనర్జీలో ఫస్ట్.. స్వచ్ఛ జలంలో సెకండ్ శాంతిభద్రతలు, అటవీ పరిరక్షణలో మూడు, నాలుగు స్థానాలు కైవసం ఎన్నెన్నో సంక్ష�
2022లో 20 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు: ఐరాస యునైటెడ్ నేషన్స్, జూన్ 2: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడాదిలోనే 10.8 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించి�
మయన్మార్లో అంతర్యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమిగి హెచ్చరించింది. మిలిటరీ జుంటాకు వ్యతిరేకంగా ప్రజలు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారని, నిరసనకారులు ఇంట్లో తయారుచేసుకుంటున్న ఆయుధా�
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ ఏజెన్సీలు 10,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 మిలియన్ల మాస్కులను భారతదేశానికి పంపింది