రీజినల్ రింగ్ రోడ్డు అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమవుతామని రోడ్డు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నగరంలో కేవలం 3 రోజులున్నా.. ఆ వ్యక్తికి రోగాలు (ఇన్ఫెక్షన్లు) సోకటం ఖాయమని అన్నార�
కుల రాజకీయాలను తాను బలంగా వ్యతిరేకిస్తానని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంచేశారు. ఓ వ్యక్తి విలువను అతడి అర్హతలు నిర్ణయిస్తాయి కాని, అతడి కులం, మతం, భాష, లింగం నిర్ధారించవని చెప్పారు
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రమాద బాధితులకు ఏడు రోజుల పాటు రూ.1.5 లక్షల వరకు నగదు ర�
జనవరి 1. సూర్యాస్తమయాలు యథావిధిగానే ఉంటాయి. అన్ని జీవులూ వాటి బతుకుపోరులోనే నిమగ్నమై ఉంటాయి. ఒకో రోజు ఒకోలా గడుస్తుందంతే! కానీ మనిషికి మాత్రం ఆ తేదీ ఒక మజిలీ. తన జీవితానికి వయసుల వారీగా ఎలాగైతే పుట్టిన రోజు
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా, ఫలితం ఉండటం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేవని వ్యాఖ్యానించారు.
Nitin Gadkari | దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది య�
Toll Plaza- Nitin Gadkari |పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైంది.
రాష్ట్ర రవాణా శాఖలో చేపడుతున్న సంస్కరణల అమలుకు సహకరించడంతోపాటు తగినన్ని ని ధులు కేటాయించాలని మంత్రి పొ న్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కో రారు. బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గ
రాష్ట్రంలోని రోడ్డు ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా పెండింగులో ఉండ�
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భూ నిర్వాసితులు కదం తొక్కుతున్నారు. అలైన్మెంట్ మార్చే వరకు పోరాటం ఆగదని, హైదరాబాద్ నడిబొడ్డుకు కాదు ఢిల్లీకైనా సిద్ధమేనని ప్రకటించారు.
తరచూ చమత్కారంగా మాట్లాడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో, రాదో చెప్పలే�