ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధికారంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట(హసన్పర్తి) రైల్వేలైన్కు సంబంధించ
రీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హామీ ఇచ్చారు.
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధిలో భాగస్వాములం అవుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతానని స్పష్టం చేశారు.
విభజన సమస్యల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ర్టానికి ఏ మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకునే కేంద్రం, జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నది. పనులు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేమితో ఏ ఒక్కటీ పూర�
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇల్లందకుంట, కొండగట్టు ఆలయాలను రామాయణ సర్యూట్ కింద అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్'్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ సమితి కన్నెర్రజేసింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంపై నోరు మెదపని కేంద్రమంత్రి బండి సంజ య్ ఇంటిని
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమదే అధికారం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీకి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారని, రాబోయే శ�
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కోసం ప్రిలిమ్స్ నుంచి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ను గ్రూప్-1 అభ్యర్థులు గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
అమాత్యులారా నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని... మెట్ట ప్రాంతమైన నన్ను ఉమ్మడి రాష్ట్రంలో వెలివేసినట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్లక్ష్యానికి గురయ్యాను. తాగు, సాగునీటి కోసం తండ్లాడాను.. పశువుల