Lakhimpur Kheri violence: మాజీ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. లఖింపుర్ ఖేరి కేసులో ఆయనకు బెయిల్ మంజూరీ చేశారు. రైతులపై వాహనం దూసుకెళ్లిన ఘటనలో కేసు నమోదైన విష�
తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు మరో భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. చారిత్రాత్మక రైతు పోరాటానికి రెండేండ్లు కావొస్తున్న సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తం�
దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కార్లతో తొక్కించి చంపుతారు.. మహిళను దేవతగా ఆరాధించే దేశంలో ఆ మహిళలనే చెరబడుతారు. చిన్న పిల్లలు అని చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతారు.
రైతులపై కేంద్రహోం శాఖ సహాయ మంత్రి అజయ్మిశ్రా నోటి దురుసు టికాయిత్ చౌకబారు మనిషని వ్యాఖ్య నన్ను ఎలా ఓడించాలో ప్రజలు ఎన్నడూ తెలుసుకోలేరని రుబాబు రైతులపై కారెక్కించిన కొడుకుపై ప్రశ్నలకు జవాబు దాటవేత లక
లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రాకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని తాము నియమించిన కమిటీ సిఫార్సు చేసినప్పటికీ ఎందుకు �
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ప్రెసిడెంట్ ప్రసంగం ఓ పాలసీ డాక్యుమెంట్లా ఉందన్నారు. కానీ దా�
న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) 58వ రైజింగ్ పరేడ్ సందర్భంగా ఇవాళ జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తేనిని ముఖ్య అతిథి జాబితా నుంచి తొలగించారు. ఆయన స్థానం�
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటన కేసులో మంత్రి అజయ్ను తొలగించాలంటూ ఆయన ఇవాళ ల�
Odisha Congress activists hurl eggs at Union minister Ajay Mishra’s convoy | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఒడిశా పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భువనేశ్వర్లోని
రాష్ట్రపతికి ఎస్కేఎం లేఖ.. నేడు దేశవ్యాప్త నిరసనలునోయిడా, అక్టోబర్ 25: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎ�