Kasibugga Incident | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదివారం పరిహారాన్ని అందజేసింది.
Jitan Ram Manjhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది.
Suresh Gopi | కేంద్ర మంత్రి (Union Minister) సరేశ్ గోపీ (Suresh Gopi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Chirag Paswan | బీహార్ (Bihar) లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో కొత్త పొత్తు కుదిరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి (Union minister) చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP), ఎన్నికల వ్యూహకర్త ప్
Rajiv Pratap Reddy | ప్రజాసేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బీజేపీ (BJP) కి చెందిన బీహార్ (Bihar) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్గా మారారు.
Kumaraswamy | రాష్ట్రంలో మరోసారి కులసర్వే (Caste survey) నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయక
Hardeep Singh Puri | ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol - (E20)) సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నా
Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
Shivraj Singh Chouhan: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు..ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా భా�
DAP | దేశీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 9.74 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)ని దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరానికి డీఏపీ దిగు�
Chirag Paswan: బాంబుతో పేల్చివేస్తామని కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు బెదిరింపు వచ్చింది. సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ ద్వారా ఆ బెదిరింపునకు పాల్పడ్డారు.
మండలం ముదిమానిక్యం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ�