Union Cabinet | ప్రధాన నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సారి జనగణన కోసం కేటాయించిన రూ.11,718 కోట్ల బడ
Jyotiraditya Scindia: సంచార్ సాథీ సేఫ్టీ యాప్తో స్నూపింగ్ జరగదు అని, స్నూపింగ్ చేయలేరని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
Kiren Rijiju | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ పై లోక్సభ (Lok Sabha) లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ (Parliament) వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) మీడియాకు వెల్లడించారు
Sanchar Sathi App: స్మార్ట్ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా చెప్పారు. ఆ యాప్ తప్పనిసరి కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.
Giriraj Singh | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే (NDA) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు హర్షం వ్య
Vande Mataram: వందేమాతర గీతం స్వాతంత్ర్యోద్య సమయంలో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. నేటితో వంద
Kasibugga Incident | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదివారం పరిహారాన్ని అందజేసింది.
Jitan Ram Manjhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది.
Suresh Gopi | కేంద్ర మంత్రి (Union Minister) సరేశ్ గోపీ (Suresh Gopi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి పదవి నుంచి దిగిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Chirag Paswan | బీహార్ (Bihar) లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) లో కొత్త పొత్తు కుదిరే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి (Union minister) చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (LJP), ఎన్నికల వ్యూహకర్త ప్
Rajiv Pratap Reddy | ప్రజాసేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తమలో ఉన్న ప్రతిభకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తాజాగా బీజేపీ (BJP) కి చెందిన బీహార్ (Bihar) ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ (Rajiv Pratap Rudy) కో పైలట్గా మారారు.
Kumaraswamy | రాష్ట్రంలో మరోసారి కులసర్వే (Caste survey) నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ నెల 22 నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నాయక
Hardeep Singh Puri | ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol - (E20)) సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నా
Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�