Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
Shivraj Singh Chouhan: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. ఓ చెట్టుకు రాఖీ కట్టారు మంత్రి శివరాజ్. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు..ఇతర జీవాలు కూడా చెట్లను జీవాధారంగా భా�
DAP | దేశీయ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం 9.74 లక్షల టన్నుల డై-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP)ని దిగుమతి చేసుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరానికి డీఏపీ దిగు�
Chirag Paswan: బాంబుతో పేల్చివేస్తామని కేంద్ర మంత్రి, లోక్జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్కు బెదిరింపు వచ్చింది. సోషల్ మీడియా ఇన్స్టా అకౌంట్ ద్వారా ఆ బెదిరింపునకు పాల్పడ్డారు.
మండలం ముదిమానిక్యం గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ�
రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ పార్లమెంట్ను నంబర్-1 తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో రూ.78 లక్షలు, జమ్మికుంటలోని గండ్రపల్లిలో రూ.78 లక్షలతో జాతీ�
Flight crash | ఎయిరిండియా (Air India) విమాన ప్రమాదం (Flight accident) లో కుట్రకోణంపై కూడా దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం (Union Govt) తెలిపింది.
Tesla: టెస్లా కంపెనీ భారత్లో తన కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తిగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ ఆ కంపెనీ ఇండియాలో షోరూమ్లను ఏర్పాటు చేసేందుకు ఆస�
కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల