Share Market Crash | గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్కు బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు. 180కిపైగా దేశాలపై అమెరికా అధ్యక్షుడు
Vodafone Idea | దేశానికి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (VI)లో వాటా పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కంపెనీ బకాయిపడిన స్పెక్ట్రమ్ వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనున్నది.
Samsung | దక్షిణ కొరియాకు ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శామ్ సంగ్కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కంపెనీతో పాటు అధికారులకు 601 మిలియన్ డాలర్ల పన్నులతో పాటు జరిమానా విధించింది. ఇది భారతీయ కరెన్సీలో సుమ
Big Blow | టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నది. అదే తరహాలో సైబర్ నేరాలు సైతం భారీగా పెరుగుతున్నాయి. ఉన్నత విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూ సొత్తును అందినకాడికి దోచుకుంటున్నారు
Supreme Court | కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని కేంద�
Union Govt | జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తోన్న రెండు గ్రూపులపై కేంద్రం నిషేధం విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం - 1967 ప్రకారం ఆవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee), జమ్మూకశ్మీర్ ఇత్తేహదుల్ ముస్లిమ
MP quota | కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన ఎంపీ కోటాను (MP Quota) పునరుద్ధరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం (Union Govt) క్లారిటీ ఇచ్చింది. కేవీల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంపీ కోటాను ప�
V Anantha Nageswaran | ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వీ అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దాంతో నాగేశ్వర�
Supreme Court | ట్రిపుల్ తలాక్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి.. తమ జీవిత భాగస్వామానికి ట్రిపుల్ తలాక్
CERT | గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్న విండోస్, మాక్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్కు అవకాశంగా మారే అవక
Padma Awards 2025 | భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ప్రతిష్టాత్మక అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది.
Vinod Kumar | తాజాగా దేశంలో రోజురోజుకు సైబర్క్రైం కేసులు పెరుగుతూ పోతున్నాయి. వీటిని అరికట్టేందుకు గాను, ప్రజలను జాగృత పరిచేందుకు గాను ప్రస్తుతం నెట్వర్క్లు ఫోన్రింగ్ కావడానికి ముందు ప్రజలకు ఒక సమాచారాలన
No Detention Policy | నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విధానం రద్దు కావడంతో.. 5, 8వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా పాస్ కావాల్సిందే.
OTT Platforms | ఓటీటీ ప్లాట్ఫారమ్స్లో కంటెంట్పై ఎలాంటి నియంత్రణ లేదు. ఇటీవల సినిమాలు, వెబ్ సిరీస్ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓటీటీ ప్లాట్ఫారమ్లకు హెచ్చరికలు
One Country-One Election Bill | ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి, సోమవారం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది.