Akhilesh Yadav | జమిలి ఎన్నికలకు సంబంధించిన ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బిల్లు ప్రతిపాదనపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ఇంత హడావిడి చేస్తున్న ప్రధాని మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని రద్ద�
Advertisements | గత మూడేళ్లలో ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్లో అసభ్యకరమైన, అభ్యంతరకమైన ప్రకటనలపై 73 ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పార్లమెంట్కు తెలిపింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ �
Supreme Court | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. కేంద్ర సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులచే దర్యాప్తు చేయబడిన, దర్యాప్తు చేస్తున్న కేసుల్లో పోటీ అంశాల మధ్య సమతున్యతను పాటిం�
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కీలకమైన మిషన్లు చేపట్టబోతున్నది. వీనస్తో పాటు గగన్యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్ మిషన్ ప్రయోగించనుండగా.. ఈ ప్రాజెక్టుకు క�
Hallmarking Gold Rules | దేశవ్యాప్తంగా చాలాచోట్ల హాల్మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను చాలాచోట్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో హాల్మార్కింగ్ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కే�
R Krishnaiah | వచ్చే ఏడాది కేంద్రం జాతీయ స్థాయిలో చేపట్టనున్న జనాభా గణనలోనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కరోనాతో నాలుగు సంవత్సరాలు ఆలస్యంగా జరిగిందన్నారు.
Justice Sanjiv Khanna | భారత సుప్రీంకోర్టు తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ కన్నా నియామకమయ్యారు. ప్రస్తుతం సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ కొనసాగుతున్నారు. ఆయన నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమం�
Hoax Bomb Threat | ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒకే రోజు మరో 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి.
Supreme Court | ఢిల్లీ కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంట�
CNG Price | సీఎన్జీ వాహనదారులకు త్వరలో షాక్ తగలబోతున్నది. రాబోయే రోజుల్లో సీఎన్జీ ధర రూ.4 నుంచి రూ.6 వరకు పెరగనున్నది. అయితే, ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెరుగుతున్న సీఎన్జీ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నిస్�
Dearness Allowance Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ 3శాతం పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు బుధవారం
Jani Master | ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక కాంగ్రెస్ స్వాగతించింది. ఇది సాహసోపేతమైన చర్యగా అభినందించింద�
Ayushman Bharat | సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం శుభవార్త చెప్పింది. 90 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ కింద బీమా సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం తెలి
Supreme Court | ఓటీటీ (Over The Top), ఇతర ప్లాట్ఫారమ్లను నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. కంటెంట్ను పర్యవేక్షించేందుకు, నియంత్రించడా�
CERT-In | ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి గూగుల్ క్రోమ్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చింది. క్రోమ్ బ్రౌజర్లో భారీగా బగ్స్ ఉన్నాయని.. వాటితో యూజర్లు హ్యాకర్ల బారినపడే ప్రమాదం ఉందని పేర�