WhatsApp | మెటా యాజమాన్యంలో మెసేసింగ్ యాప్ వాట్సాప్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా యుద్ధమే జరుగుతున్నది. ప్రస్తుతం ఈ పోరు తుది దశకు చేరుకున్నది. మెసేజ్ల ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విషయంలో బలవంతం చ�
Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
Onion Export Ban | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుం
Supreme Court | ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ (సవరణ) చట్టం కింద ఫ్యాక్ట్ చెక�
Banks | ఈ నెల మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనున్నది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు యథావిధిగా పని చేయాలని చ�
CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
CAA | త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నది. మరో వైపు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరోసారి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సీఏఏ అమలుకు సంబంధిం�
IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మ�
బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్ర�
Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
Budget 2024 | మధ్యంతర బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానిక�
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం సభ్యులను సభ్యులను కేంద్రం నియమించింది. నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను చైర్మన్గా నియమిస�
IPS Officers | 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
Railway Accidents | రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు అమలు చేస్తున్న.. లేదంటే అమలు చేయడానికి ప్రతిపాదించిన న