CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
CAA | త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనున్నది. మరో వైపు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మరోసారి పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. సీఏఏ అమలుకు సంబంధిం�
IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మ�
బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్ర�
Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై ర
Budget 2024 | మధ్యంతర బడ్జెట్కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించి భాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మొబైల్ విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 10 శాతానిక�
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం సభ్యులను సభ్యులను కేంద్రం నియమించింది. నలుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను చైర్మన్గా నియమిస�
IPS Officers | 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Sonia Gandhi | భారత ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఓ మూలస్తంభంలాంటిదని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభివర్ణించారు. సెక్యులర్ అనే పదాన్ని అధికారంలో ఉన్న వారు అవమానించేలా వ్యవహరిస్తున్నారని.. ఫలితంగా సమాజంల
Railway Accidents | రైలు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైలు ప్రమాదాలను నివారించేందుకు అమలు చేస్తున్న.. లేదంటే అమలు చేయడానికి ప్రతిపాదించిన న
Tehreek-e-Hurriyat | జమ్మూ కశ్మీర్కు చెందిన తెహ్రీక్-ఎ-హురియత్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉపా (UAPA) చట్టం ప్రకారం చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వెల్లడించారు.
MLC Kavitha | మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను శనివారం కవిత దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద బీఆర్ఎస్ నేతలు, కా
Edible Oils | కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకార�
తలసేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ వంటి రోగాలున్నవారు అంగవైకల్యం గల వ్యక్తుల క్యాటగిరీ కింద ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.