Blood Disorders | తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ తదితర రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు దివ్యాంగుల కేటగిరి కింద ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అర్హులు కాదని సామాజిక న్యాయశాఖ స్పష్టం చేసింది.
JN.1 | కరోనా కొత్త వెరియంట్ జేఎన్.1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందుకు అన్ని చర్యలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రం�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై రాష్ట్ర శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో హరీశ్రావు ఆర్థిక మంత్రి అయిన తర్వా�
INSACOG | కరోనా మళ్లీ వణికిస్తున్నది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నాయి. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
JN.1 | కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సూఖ్ మాండవీయ నేతృత్వంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ
Covid JN.1 | కరోనా మహమ్మారి శాంతించడంతో దేశవ్యాప్తంగా అందరూ ఊపిరిపీల్చుకుంటున్నారు. అంతా సర్దుకుంటుందనుకుంటున్న తరుణంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేరళ కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రికార్డ�
Air Pollution | ఢిల్లీ ఎన్సీఆర్తో సహా పలు రాష్ట్రాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణమే పలు నిర్ణయాలు �
Stock limit | పప్పు ధరలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. మినుములు, కందిపప్పు, పెసరపప్పు నిల్వలపై ఆంక్షలు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిల్వలపై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
SC Collegium | కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది నంబర్ 11 నుంచి 70 కొలీజియం సిఫారసులు పెండింగ్లో ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప�
Parliament Special Session | కేంద్రం ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జమిలి ఎన్నికల కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నదన్న �
Sugar | ముంబై, సెప్టెంబర్ 5: దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో చక్కెర ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పంచదార ధరలు ఆరేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ పరిణామం దేశంలో ఇప్పటికే ఉన్న ఆహార ద్ర
Jamili Elections | కేంద్ర, రాష్ట్ర చట్టసభలకు, ఇంకా అవసరమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్నప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి ప్రమాద
Jaya Verma Sinha | రైల్వే బోర్డు సీఈవో, చైర్పర్సన్గా జయవర్మ సిన్హా నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తొలి మహిళా అధికారి జ�
Rice Export Ban | బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. పండగలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నది. దేశీయంగా సరఫరాను పెంచే లక్ష్యంతో నిర్ణయం తీసుకోగా.. రిటైల్ ధరలు అదుపు�
KTR | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల ఖాళీలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు కొత్త శిఖరాన్ని