హైదరాబాద్ : తెలంగాణలో కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటూ టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నవోదయ చట్టంలో ఉన్నా.. కాన�
హైదరాబాద్ : కుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్
Sri Lanka Crisis | పొరుగుదేశంలో శ్రీలంకలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ నెల 19న కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా లంకలో నెలకొన్న పరిస్థితులపై విపక్షాలతో చర్చించనున్నది. శ్రీలంక స�
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్�
Agnipath | దేశానికి సేవ చేస్తూ, ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్ర నిర్ణయం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయప�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయాలను కేటీఆర్ తప�
న్యూఢిల్లీ : సాయుధ దళాల్లో యువతను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకోవడానికి అగ్నిపథ్ పేరిట కొత్త విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనను దేశ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తార�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కే
న్యూఢిల్లీ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగద
హైదరాబాద్ : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెల్లకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢి
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండ�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, ఆయన గోబెల్స్ను మించిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ కా�