Minister KTR | హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కే�
Sukesh Chandra Shekhar | తనతో పాటు తన భార్యను మండోలి జైలు నుంచి దేశంలోని మరే ఇతర జైలుకైనా తరలించాలని కోరుతూ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ
Parliament | ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు పార్ల
minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
supreme court | వివిధ కేటగిరిల్లో సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓ వ్యాజ్యంపై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపిన కోర
Maiden Pharmaceuticals | మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్కు చెందిన దగ్గు సిరప్ల కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై
YouTube Videos Blocked | దేశంపై దుష్ప్రచారం, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానెల్స్పై కేంద్రం కొరఢా ఝుళిపించింది. పది చానల్స్కు సంబంధించిన 45 యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేసింది. అసత్య
Telangana | నీటిపారుదల అంశాలపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు లేఖలు రాసింది. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి కోరారు. సీడబ్ల్యూసీ, ఎన్ఐహెచ్ సీఈలతో
IT Officers transfers | ఆదాయపు పన్ను శాఖలో కేంద్ర ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన 86 మంది సీనియర్ అధికారులను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఈ మేరకు సీబీడీటీ ఉత్తర్వులు
Minister Harish Rao | కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన సెస్సుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంటోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. శాసనసభలో ఎఫ్ఆర్బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్ర�
cm kcr | ఆర్టీసీని అమ్మేమని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కేటీఆర్ పలు ట్వీట్లు చేశారు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు. కానీ అభివృద్ధి ద
హైదరాబాద్ : దేశంలోనే అత్యుత్తమంగా నిలిచి.. మన తెలంగాణలో ఆ గ్రామం మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. దేశానికి మరోసారి ఆదర్శంగా నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆ గ్రామాన్ని ట�