కమ్యూనిస్టులు, వామపక్ష పునరేకీకరణ, విశాలమైన ప్రజాతంత్ర ఐక్యతను సాధించడం ద్వారా ఫాసిజాన్ని ఓడించవచ్చని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
Prof Nageshwar | భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ధ్వజమెత్తారు. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న వారు.. హిందీ కంపల్సరీ మాట్లాడాలని అనడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం అన్న
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది. అలాగే, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆర్థిక సలహాదార
Caste Based Census | రాబోయే జనాభా గణనలో ఇతర వెనుకబడిన తరగతుల (OBC's) కుల ఆధారిత జనాభా గణన చేపట్టేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కేంద్రం స్పందన
CM KCR | నార్త్ సిక్కింలోని జైమా వద్ద, విధి నిర్వహణలో వున్న ఆర్మీ అధికారులు, జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం, ప్రమాదవశాత్తూ లోయలో పడిన ఘోర ప్రమాదంలో, ప్రాణ నష్టం జరగడం, పలువరు తీవ్రంగా గాయపడడం పట్ల ముఖ్యమంత్రి
Krishna Mohan Rao | తెలంగాణ గడ్డ నుంచి బీసీల ధర్మపోరాటం ప్రారంభమైందని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో
Covid-19 Vaccine Death | కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్�
Minister KTR | హైదరాబాద్ నగరంలో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి కే�
Sukesh Chandra Shekhar | తనతో పాటు తన భార్యను మండోలి జైలు నుంచి దేశంలోని మరే ఇతర జైలుకైనా తరలించాలని కోరుతూ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ
Parliament | ఈ ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు పార్ల
minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
Singareni | సింగరేణిపై కేంద్రం కుట్రకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. కేంద్రం కుట్రను బండి సంజయ్ అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. కోయలగూడెం మ�
Minister KTR | కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు ఆర్థిక సాయం కోరుతూ లేఖ రాశారు కేటీఆర్. బీహెచ్ఈఎల్ - లక్డీకాపూల్, నాగో
supreme court | వివిధ కేటగిరిల్లో సివిల్ సర్వీసెస్లో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఓ వ్యాజ్యంపై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపిన కోర
Maiden Pharmaceuticals | మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్కు చెందిన దగ్గు సిరప్ల కారణంగా గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై