హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కే
న్యూఢిల్లీ : సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రాయితీని ఎత్తివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పీఎం ఉజ్వల్ యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన వినియోగద
హైదరాబాద్ : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెల్లకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢి
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఫోర్త్ వేవ్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. కరోనా వ్యాక్సిన్ రెండ�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో అన్నీ అసత్యాలే మాట్లాడుతున్నారని, ఆయన గోబెల్స్ను మించిపోయారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎల్పీ కా�
హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్�
రాజన్న సిరిసిల్ల : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత�
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల�
హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుప�
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస
సూర్యాపేట : తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కు�
న్యూఢిల్లీ : రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. లోక్సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత�