హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్�
రాజన్న సిరిసిల్ల : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప�
హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత�
హైదరాబాద్ : రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. ప్రధాని మాటలు నీటి మూటలేనని, ఆయన హయాంలో రైతుల ఆదాయం మర
కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల�
హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుప�
హైదరాబాద్ : సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోదీ పాలనలో.. సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలపై బుధవారం కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. �
హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస
సూర్యాపేట : తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కు�
న్యూఢిల్లీ : రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. లోక్సభలో ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత�
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దఎత్తున భారం వేస్త�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఉమ్మడి సమావేశం నిర్వహించింది. కార్మిక, రైతు వ్యతిరేక, ప్
ధర్మపురి : ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. �
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలు�