న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎ
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను 2024 నాటికి అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 156 దేశాల పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చి నిలిపి వేశారు. ప్రస్తుతం జ�
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్�
హైదరాబాద్ : తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగ�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
Netaji birthday | నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, తద్వారా దేశం మొత్తం నివాళులర్పిస్తుందని బెంగాల్ సీఎం మమత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ్నాయక్
Government bans 35 Pak-operated YouTube channels | ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని
Minister KTR | తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. సోమవారం పీఎం గతి శక్తి సౌత్జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్ జరగ్గా.. కేటీఆర్ పాల్గొన్నారు. �
CM kcr | రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతాంగం నడ్డి విరించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడాన్ని సీఎం కే
Telangana as a model for states in ODF | ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో ఔత్సాహిక అ
investigation team will submit the report on the helicopter crash to the government tomorrow | దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఏర్పాటైన త్రివిధ దళాల దర్యాప్తు బృందం శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.
Telangana | రైతులకు అండగా నిలుస్తూ.. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం దిగొచ్చింది. ఖరీఫ్ సీజన్(వానా కాలం పంట)�