హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలపై పెద్దఎత్తున భారం వేస్త�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఉమ్మడి సమావేశం నిర్వహించింది. కార్మిక, రైతు వ్యతిరేక, ప్
ధర్మపురి : ధరల నియంత్రణలో కేంద్రం విఫలమైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. �
న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
న్యూఢిల్లీ : రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ చేయడం సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. లోకసభలో ఎంపీలు సుమలత, మనీష్ తివారి, రాజ్ దీప్ రాయ్, మనోజ్ సహా పలు�
న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎ
న్యూఢిల్లీ : మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉ�
న్యూఢిల్లీ : దేశంలో రోడ్డు మౌలిక సదుపాయాలను 2024 నాటికి అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 156 దేశాల పౌరుల కోసం ఈ-టూరిస్ట్ వీసాను అమలులోకి తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ-టూరిస్ట్ వీసాల జారీని 2020 మార్చి నిలిపి వేశారు. ప్రస్తుతం జ�
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వృథాను అరికట్టాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ప్రైవేటు కొవిడ్ వ్�
హైదరాబాద్ : తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట.. అక్షర సత్యమని మరోసారి రుజువైంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం పలుమార్లు చెప్పారు. దానికనుగ�
న్యూఢిల్లీ : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నది. ఉక్రెయిన్లో పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రవాస భారతీయులు, విద్యార్థులను కేంద్రం తరలిస్తున్నది. ఉక్రెయిన�
హైదరాబాద్ : తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మ�
Netaji birthday | నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజైన జనవరి 23న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని, తద్వారా దేశం మొత్తం నివాళులర్పిస్తుందని బెంగాల్ సీఎం మమత కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దేశ్నాయక్
Government bans 35 Pak-operated YouTube channels | ఓ ఫేస్బుక్ ఖాతాతో పాటు 35 యూట్యూబ్ ఛానెల్స్, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, మరో రెండు వెబ్సైట్లను నిషేధించాలని