govt reduces excise duty on petrol by Rs 5, diesel by Rs 10 | దీపావళికి పండుగ ముందు దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇటీవల వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తుండగా.. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు
Centre launches 'Har Ghar Dastak' COVID-19 vaccination campaign | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీని మరింత విస్తృతం చేసేందుకు కేంద్ర మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘హర్ ఘర్ దస్తక్’ పేరిట ఇంటింటికీ కొవిడ్ టీకాల పంపిణీ చేపట్టనున్
Center neglects to set up 'post bank': Vinod Kumar | ‘పోస్ట్బ్యాంక్’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్భాటాలు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఆచరణలో అంతులేని
Dr VK Paul comments kids covid vaccination | దేశంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాల విషయంలో శాస్త్రీయ హేతుబద్ధత, సరఫరా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.13,385కోట్లు విడుదల చేసిన కేంద్రం | గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు 13,385.70 కోట్ల నిధులు
CV Anand | తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మరో 11 మంది అధికారులకు అడిషనల్ డీజీపీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ డీజీపీ హోద�
న్యూఢిల్లీ : జూలై నెలలో కేంద్రానికి రూ.1.16లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది జూలైతో పోలిస్తే 33శాతం వృద్ధి నమోదైందని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2020 సంవత్సరం జూలైలో
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపింది. సమావేశాలు సజావుగా
‘సుందర్లాల్ బహుగుణకు భారతరత్న ఇవ్వాలి’ | ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్
మోడెర్నా టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు : వీకే పాల్ | దేశంలో మోడెర్నా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా పని చేస్తుందని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్కు గత నెలలో అత్యవసర వ�
కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.
national helpline number: దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా మంది బాధితులు మోసపోయిన తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో సైబర్