Nirmala Sitaraman | పెట్టుబడుల ప్రోత్సాహానికే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పాత ఆదాయం పన్ను విధానంపై ఏ నిర్ణయం తీసుకోలేదని, అయితే పన్ను విధానం సరళీకృతమే త
Akhilesh Yadav - Union Budget | దేశానికి ప్రధానమంత్రిని అందించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులేవని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు.
Amit Shah - Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉపాధి, అవకాశాల కల్పనకు కొత్త అధ్యాయం కల్పించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
Union Budget 2025 | ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గ ప్రజానీకానికి ఉపశమనం కలిగించేలా ఉపాధి కల్పన, ప్రభుత్వ వ్యయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల విధ�
Economic Survey - iPhones | 2023-24లో దేశీయంగా ఆపిల్ 14 బిలియన్ డాలర్ల విలువైన ఐ-ఫోన్లను అసెంబ్లింగ్ చేసిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఇది అంతర్జాతీయంగా ఆపిల్ ఐ-ఫోన్ల ఉత్పత్తిలో 14 శాతం.
Indian Budget | దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ బడ్జెట్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ సంప్రదాయాలకు అనుగుణంగా బడ్జెట్ సమర్పిస్తున్నారు ఆర్థిక మంత్రులు. వేళలు, తేదీలు మార్చినా.. ప�
Union Budget 2025 | 2047 నాటికి సంపన్న దేశంగా భారత్ ఆవిర్భవించడానికి నిరుద్యోగ సమస్యే ప్రధాన అడ్డంకి అని ఓ సర్వేలో పాల్గొన్న 51 శాతం మంది తేల్చి చెప్పారు.
Union Budget 2024-25 | ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2024-25)నికి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఏడు బడ్జెట్లు ప్రవేశ పెట్టిన తొలి విత్త మంత్రిగా రికార్డు నెలకొల్పనున్�
Union Budget 2024 | ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నార్త్ బ్లాక్ లోని ఆర్థికశాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు.
Nirmala Sitaraman | హిందువుల పట్ల ద్వేషంతో ప్రారంభమైన రాహుల్ గాంధీ బుజ్జగింపు రాజకీయాలు హిందువుల పట్ల ద్వేషంతో ముగుస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Nirmala Sitaraman | పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంలో రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Nirmala Sitaraman | పెట్టుబడి మూలధన సాయం కింద కేంద్రం తెచ్చిన 50 ఏండ్ల వడ్డీ రహిత రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.