Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చేనెల 22న పార్లమెంట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తోంది.
Paytm Crisis | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై ఆర్బీఐ విధించిన నిషేధాన్ని పున: పరిశీలించాలని, సమీక్షించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్లకు విజ్ఞ�
Nirmala Sitharaman | ఆదాయం పన్ను శ్లాబ్ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలు కాకుండా ప్రజలకు సాధికారిత కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం �
Anand Mahindra | వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాల�
IT Returns | లోక్సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు నిరాశే మిగిల్చారు.
Budget 2024-25 | వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటించారు.
Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2024-25 | కొద్ది సేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ కు 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ సమర్పిస్తారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.
Indian Budget | భారతీయ బడ్జెట్లలో ఆర్థిక మంత్రుల ప్రసంగాలకు తొలి నుంచి ప్రాధాన్యం ఉండేది. తొలుత ప్రణాళిక సంఘం సూచనలకు అనుగుణంగా స్పీచ్ లు ఉంటే.. 1991 తర్వాత సంస్కరణలే ప్రధానంగా ఆర్థిక మంత్రుల ప్రసంగాలు ఉండేవి.
GST Council | మిల్లెట్ ఉత్పత్తులపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి కుదించివేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది.
Fiscal Deficit | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనాలను మించి పెరిగిపోతున్నది. తొలి ఐదు నెలల్లోనే (ఏప్రిల్-ఆగస్ట్) ద్రవ్యలోటు రూ.6.43 లక్షల కోట్లకు చేరుకున్నది.
Nirmala-Chidambaram | నగదు బదిలీ పథకం (డీబీటీ) విజయవంతానికి కారణమైన ఆధార్ వ్యవస్థను రూపొందించిందే యూపీఏ సర్కార్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మాజీ మంత్రి పీ చిదంబరం ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.