Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహ�
ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్ప
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆం�
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.18,541 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర�
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమో�
Union Cabinet | రూ.2వేల కోట్ల వ్యయంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రా�
జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) చైర్పర్సన్గా అభిజాత్ చంద్రకాంత్ షెత్ను కేంద్ర క్యాబినెట్ అపాయింట్మెంట్ కమిటీ నియమించింది. ఈ నియామకం నాలుగేండ్లపాటు కొనసాగుతుందని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో(ఆర్ అండ్ డీ) ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష కోట్ల మూల నిధితో రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్(ఆర్డీఐ) స్కీముకు కేంద్ర క్యాబినెట్ మంగ�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఉపాధి కల్పన, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసిం�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి.. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది
Cabinet | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union cabinet) సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్రం 3 శాతం పెంచింది. రూ.69 పెంపుదలతో క్వింటాలు ధాన్యం ఎంఎస్పీ రూ.2,369కి చేరింది. వరితోపాటు 14 వానకాల పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్ష�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎమ్మెస్పీ 50శాతం పెంచింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమ