పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఏడాదికి కనీస పని దినాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు రాష్ట్రీయ గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ క�
దేశంలో మొట్టమొదటిసారి కులగణనతో సహా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ-2027కు రూ.11,728 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
Union Cabinet | ప్రధాన నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సారి జనగణన కోసం కేటాయించిన రూ.11,718 కోట్ల బడ
దేశంలో గవర్నర్ల పాత్ర దశాబ్దాలుగా వివాదాస్పదమే. వారికి రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు వికటించి ఇష్టారాజ్యాలుగా యథేచ్ఛగా వికృత రూపం దాల్చాయి. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవైనా గవర్నర్�
Union Cabinet | ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు పే కమిషన్ ఏర్పాటు కోసం మోదీ ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్ర
8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంద
Union cabinet | ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరిగితే ఆ రాష్ట్రంలో ఓట్ల కోసం వరాలు కురిపించడం కేంద్రంలోని నరేంద్రమోదీ (Narendra Modi) సర్కారుకు రివాజుగా మారింది. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) వేళ కూడ�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. దేశంలో కీలకమైన ఖనిజాల రీసైక్లింగ్ను ప్రోత్సహించడానికి రూ. 1,500 కోట్ల ప్రోత్సాహ�
ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
Union Cabinet | కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజస్థాన్లోని కోట-బుండిలో విమానాశ్రయం ఏర్ప
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమల కేటాయింపునకు ప్రాతిపదిక ఎకో సిస్టమ్ కాదు; తెలంగాణపై బీజేపీ పగ, చంద్రబాబు చేస్తున్న దగా! ఎందుకంటే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఒడిశాలోగానీ, అసోంలోగానీ ఎటువంటి ఎకో సిస్టమ్ లేదు. ఇక ఆం�
ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్కు సెమీకండక్టర్ల పరిశ్రమ ఎండమావిగానే కనిపిస్తున్నది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్ రంగాలకు కీలకమైన చిప్లను తయారు చేసే ఈ పరిశ్రమలను కేంద్ర ప్�
Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.18,541 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర�
దేశంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీగా అందజేయడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12 వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమో�