కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో డీఏ పెంపుతో పాటు భారత్ మేరీటైం ఇన్సూరె
పార్టీ రాజ్యసభ, లోక్సభ ఎంపీలకు బీజేపీ ఆదివారం విప్ జారీచేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహిస్తున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని, ఈ సమయంలో పార్టీ ఎంపీల్లో ఎవరికీ సెలవు మంజూరు చ
రూ. 28,840 కోట్ల వ్యయంతో 2035-36 వరకు పదేండ్ల కాలానికి సవరించిన ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం ఉడాన్కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాల�
New Airports : ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Union Cabinet | కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రం అనుమతి �
Keralam | కేరళ రాష్ట్రం (Kerala state) పేరు ఇక అధికారికంగా కేరళమ్ (Keralam) గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా పేరు మార్పుపై కేంద�
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
పేదల జీవన ప్రమాణాల పెంపునకు ఏడాదికి కనీస పని దినాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు రాష్ట్రీయ గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మారుస్తూ క�
దేశంలో మొట్టమొదటిసారి కులగణనతో సహా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ-2027కు రూ.11,728 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
Union Cabinet | ప్రధాన నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యమైనది జనగణన కోసం నిధులు కేటాయించడం. ఈ సారి జనగణన కోసం కేటాయించిన రూ.11,718 కోట్ల బడ
దేశంలో గవర్నర్ల పాత్ర దశాబ్దాలుగా వివాదాస్పదమే. వారికి రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు వికటించి ఇష్టారాజ్యాలుగా యథేచ్ఛగా వికృత రూపం దాల్చాయి. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవైనా గవర్నర్�
Union Cabinet | ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు పే కమిషన్ ఏర్పాటు కోసం మోదీ ప్రభుత్వం మంగళవారం పచ్చజెండా ఊపింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్ర