కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖకు రూ. 3,794.30 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (రూ. 3,442.32 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 351.98 కోట్లు.
కేంద్ర ప్రభుత్వం రానున్న మూడేండ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సంరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మం�
కేంద్ర బడ్జెట్ 2025-26పై రైతు సంఘాలు పెదవి విరిచాయి. ఎంఎస్పీకి చట్టబద్ధత, రుణ మాఫీ తదితర దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం ‘క్రూరంగా’ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. తాజా బడ్జెట్.. రైతు, కార్మిక, పేదల వ్యత�
ఉమ్మడి జిల్లాకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్లో ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణ చూపలేదని తెలుస్తున్నది. శనివారం రాత్రి వరకు అందిన వివరాల ప్రకారం చూస్�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయింపులు లేవు. ఉమ్మడి జిల్లాలో ఒక బీజేపీ ఎంపీ స్థానంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలను ప్రజలు గెలిప�
రైలు కూత ఎప్పుడు వినిపిస్తుంది? తాము ఎన్నడు ప్రయాణించేది? ఇది కోల్బెల్ట్ ప్రాంత ప్రజల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కోరిక. బొగ్గుతో పాటు ప్రజా రవాణాకు అనుకూలమైన రామగుండం-మణుగూరు కొత్త రైల్వేలైన్ ఏర్పాటు కలగాన
Union Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్ను శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించనున్నారు. దేశానికి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఎనిమిదో వార్షిక బడ్�
Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్లో పతనమవుతున్న ఆర్థిక వృద్ధిరేటు, అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�
Income Tax |
పాత ఆదాయం పన్ను విధానంలోని మినహాయింపులను దశల వారీగా తొలగిస్తూ పన్ను చెల్లింపుదారులను కొత్త ఆదాయ పన్ను విధానంలోకి తేవడంపైనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి కేంద్రీకరిస్తారని తెలు�