Warangal | వరంగల్ చౌరస్తా: ప్రజా ప్రయోజనాలకు, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ (Union Budget 2025)ను సవరించి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, నగర కార్యదర్శి సుంచు జగద�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు మరోసారి అన్యాయం జరిగింది. పదేండ్లు దాటినా ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు మళ్లీ అదే నిర్లక్ష్యం ప్రదర్శించింది. ముఖ్యంగా బయ్యారం ఉక్కు ఫ్య
కేంద్ర విత్త మంత్రి నిర్మలమ్మ పసుపు రైతులకు ఉత్త చేతులు చూపారు. పసుపుబోర్డుకు నిధులివ్వకుండా నిరాశ పరిచారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉమ్మడ�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మోదీ ప్రభు త్వం చిల్లిగవ్వ వివ్వలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి శనివారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. �
Ramdas Athawale | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించిన కేంద్ర (2025-26) బడ్జెట్పై విపక్షాల దృక్పథం యూస్ లెస్ అని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మండిపడ్డారు.
Union Budget 2025 | కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,024.30 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే ఇది కొంచెం ఎ�
Niranjan Reddy | కేంద్రం విధానాలతో వ్యవసాయరంగం కుదేలవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్లో ఫర్
Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట ఇచ్చారు. ఆదాయ వడ్డీపై పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితిని రెట్టింప�
Union Budget 2025 | దేశంలోని జైళ్ల ఆధునీకరణ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుతం మాదిరిగానే రూ.300 కోట్లు కేటాయించారు
Income Tax | ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నూతన ఆదాయం పన్ను విధానం ద్వారా రూ.4 లక్షల వరకూ కనీస ఆదాయ పన్ను పరిమితి కల్పించారు. 2024-25తో పోలిస్తే �
Union Budget 2025 | తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు
KTR | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. గత బడ్జె�
Union Budget 2025 | కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025) విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచిం�
KTR | జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్తో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మ