Union Bank Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (ఐటీ), సీనియర్ మేనేజర్ (చార్టర్డ్ అకౌంటెంట్), మేనేజర్ (లా) తదితర పోస్టుల భర్తీకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇం
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా 40 లక్షల నుంచి కోటికిపైగా పెరిగింది. ఈ మేరకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో సంస్థ శనివా రం ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్లో ని బస్భవన్లో ప్రమాద బ
రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచేలా సిద్దిపేట జిల్లా సమాఖ్య భవనాన్ని నిర్మించామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ఉదయం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని మిట్టపల్లి, ఎల్లు
వన్యప్రాణుల రక్షణకు యూనియన్ బ్యాంకు అందజేసిన రెస్యూ వెహికిల్ను గురువారం అరణ్యభవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ ప్రారంభించారు.
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.2,811 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,440 క�
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీరేట్లను పెంచేసింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికిగాను రూ.1,558.46 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని ఆర్జించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,180.98 కోట్ల లాభంతో పోలిస్త�
న్యూఢిల్లీ, మే 13: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధిచెంది రూ. 1,440 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో బ్యాంక్ రూ. 1,330 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. సమీక్
తమ టెక్నాలజీలో వచ్చే రెండేండ్లలో రూ. 1,000 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందులో చాలావరకూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే
హైదరాబాద్ : బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంకు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని యూనియన్ బ్యాంకులో ఈ ఘటన చోటు చేసుకుంది. 87 ఏండ్ల కృష్ణారె
హైదరాబాద్, నవంబర్ 19: ప్రభుత్వరంగ బ్యాంకుల సంస్కరణల అమలులో యూనియన్ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను 12 పీఎస్బీల్లో ఈజీ 4.0 సంస్కరణల ఇండెక్స్ అమలులో ఈ స్�
బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. కోరమంగళం ప్రాంతంలో ఉన్న యూనియన్ బ్యాంక్లో 30 ఏళ్ల రౌడీషీటర్ బాబ్లీ జోషఫ్ను ఓ గ్యాంగ్ హత్య చేసింది. వేట కొడవళ్లు, కత్తులతో అతన్ని �