పాలమూరులో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్కుమార్ బుధవారం తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై దాడ�
నగరంలో గుర్తింపులేని పాఠశాలలు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. పాఠశాలకు గుర్తింపే ఉండదు.. ఫీజులు మాత్రం లక్షల్లో వసూలు చేస్తారు. అడ్మిషన్ ఫీజు, బుక్స్, యూనిఫాం, ప్రాజెక్టు తదితర పేర్లతో తల్లిదండ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలిరోజు సర్కారు బడులు తుస్సుమన్నాయి. విద్యార్థులు అనుకున్న సంఖ్యలో రాకపోవడంతో పాఠశాలలు వెలవెలబోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమం ఏమ�
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు ప�
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీవోసీలో గురువారం నిర్వహ�
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సర్కారు బడులు స్వరాష్ట్రంలో అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపురేఖలు మార్చుకున్నాయి.
కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం �
మొన్నటివరకు సెల్ఫోన్ గేమ్లు, మైదానాల్లో పరుగులు, వేసవి శిక్షణ శిబిరాల్లో బిజీగా గడిపిన పిల్లలను మళ్లీ స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. ఉత్సాహంగా, రెట్టించిన ఆసక్తితో పిల్లలు పాఠ�
బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు తాజాగా జరిగిన కమాండర్ స్థాయి సమగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం�
సర్కార్ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వేసవి సెలవుల తర్వాత పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంను అందించేందుకు చర్యలు ప్రారంభించింది. జిల్లాలో 1వ తరగతి నుం�