Unemployees | నిరుద్యోగులు తాజాగా మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు.
KTR | జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం లేదని, నోటిఫికేషన్ల కోసమే ఆత్మహత్యాయత్నం చేసుకుంటే.. తాను వ్యక్తిగత ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దుష్ప్రచారం చేస్తోందని వేణు బీఆర్
KTR | రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదు.మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్.ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది.నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి
Unemployees | అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. 7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Unemployees | తాజాగా మరోసారి దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. పోస్టులు పెంచి 20 వేల పోలీస్ ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
Unemployees | భారతదేశంలో నోటిఫికేషన్ ఇయ్యొద్దని ఉద్యమం చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటుండు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నవ్. మేం 5 వేలు పోస్టులు కాదు.. 19 వేలు ఇవ్వుముంటున్నం. నువ్వేమో 5 వేలు ఇవ్వకూడదని మే�
Unemployees | చచ్చిపోతే నువ్వు సచ్చిపో .. నీకు ఎదిగొచ్చిన కొడుకుండి.. అతనికి ఉద్యోగం లేకపోతే ఆ బాధ నీకు తెలిసేది. నీకు కొడుకు లేడు కాబట్టి మాట్లాడుతున్నవ్. రేపు కనుక మా ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ కుర�
ABSF | పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
Unemployees | రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ�
Unemployees | దిల్సుఖ్నగర్లో మరోసారి నిరుద్యోగులు పోరు బాట పట్టారు. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులపై దాడి
Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలన�