చైనాలో అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు గమ్మత్తుగా, వినడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. చైనా ఇప్పుడు పలు సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి. మరోవైపు, ధరల పెరుగుదల సామాన్యుల�
ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్టు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమక�
‘ఏం లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతది’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనా తీరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, చేసిన వాగ్దానాలను నెరవేర్చలేక హస్తం పాలకులు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ పబ�
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు తప్ప కొ
రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఓయూ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ను వి డుదల చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కర
పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం...మహారా�
రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో భాగంగా నిర్వహించనున్న సర్వేలో కాంగ్రెస్ సర్కారు తీరుపై 76వ ప్రశ్ననూ పొందుపర్చాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి సూచించారు. కులగణనలో 75 ప్రశ్నల ఫార్మాట్
అబద్ధాల సీఎం అశోక్నగర్కు రా.. నేనే 65 వేల ఉద్యోగాలిచ్చానని అశోక్నగర్లో చెప్పు.. అని ఓ నిరుద్యోగి సోమవారం ఎక్స్ వేదికలో సీఎం రేవంత్రెడ్డికి సవాల్ విసిరాడు. 65 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటున్
ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉ
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడాన్ని విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ముమ్మాటికీ విద్యార్థి, నిరుద్యోగుల విజయమేనని స్�
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం కంటే పోస్టుల సంఖ్య పెంచడమే ముఖ్యమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలతో నగరం అట్టుడుకుతున్నది. పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు. నిరసన తెలుపుతున్న వారిపై విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేస్తున్నారు.