ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నిండా ముంచాడు. కోట్లలో వసూలు చేసి పరారైన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఉద్యోగాల దందాపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నెల 23న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఉద్యోగాల పేరుతో దందా’ కథనానికి వారు స్పందించారు. నిరుద్యోగుల అ�
నిరుద్యోగులు రగిలిపోయారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు.. ఆందోళన బాటపట్టారు. జీవో 46ను జీవో 46 రద్దు చేయాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ఆదివారం ధర్నాకు పి
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. పాత నోటిఫికేషన్ను రద్దు చేస్తూ డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 601 పోస్టులు, కామారెడ్డి
నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 24వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమల్ల శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.