ఎన్నికల ప్రచారంలో మూడు నెలల్లో ఉద్యోగాలిస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని కళాకారులు భిక్షమెత్తి నిరసన తెలిపారు. శనివారం సకల కళాసాంస్కృతిక మండలి, తెలంగాణ ఉ
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడాన్ని విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ముమ్మాటికీ విద్యార్థి, నిరుద్యోగుల విజయమేనని స్�
రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం కంటే పోస్టుల సంఖ్య పెంచడమే ముఖ్యమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలతో నగరం అట్టుడుకుతున్నది. పోలీసులు నిరుద్యోగులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు. నిరసన తెలుపుతున్న వారిపై విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేస్తున్నారు.
ఒకే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి యువతకు హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా.. ఆ దిశగా నోటిఫికేషన్లు వేయలేదని బీ
డీఎస్సీ వాయిదా కోరుతూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనతో పోలీసులు కంగుతింటున్నారు. ఎప్పుడు, ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి రోడ్లపై బైఠాయిస్తారోననే ఆందోళన పోలీసుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే అశోక్నగర్ ప్రాంతా�
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ పాత్రికేయుడు శ్రీచరణ్పై పోలీసులు చేయి చేసుకొని, అరెస్టు చేయడం సహించరానిదని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (ట�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ సోమవారం గద్వాలలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి ర్యాలీ మొదలై కలెక్టరేట్కు చేరుకొని అక్కడ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో కొలువులకు మస్తు డిమాండ్ ఉంది. 32 పోస్టుల కోసం 2వేలకు పైగా దరఖాస్తులు రావడంతో పైరవీలూ అదే స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.