గ్రూప్-1 నియామకాలపై న్యాయపోరాటానికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. గ్రూప్-1పై హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సింగిల్బెంచ్ �
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే విధంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం విమర్శలకు దారితీస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ ప�
నిరుద్యోగ యువతకు ఉచిత డాటా ఇంజినీరింగ్ కోర్సు అం దించనున్నట్టు ‘శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్' తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. శ్రీ సత్యసాయి సేవా సం స్థల ఆధ్వర్యంలో �
స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కదిలింది. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి స్టడీ సర్కిల్స్ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సమస్యల
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిము�
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �
MLA Rohitrao | యువతకు నైపుణ్యంతోపాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ తెలిపారు.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో యూకేఎస్ఎస్ఎస్సీ పేపర్ లీక్ కావడం పట్ల యువతలో ఆగ్రహం పెల్లుబికింది. ఉద్యోగార్థుల ప్రయోజనాన్ని కాపాడటంలో ప్రభుత్వ అసమర్థత బయటపడిందని, సమర్థవంతంగా ఉద్యోగ నియామక పరీక్ష న�
విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేస�
గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హే మంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణమెవరు? కాంగ్రెస్ నాయకుల కష్టమా?లేక మత, కుల సమీకరణాలా? కానే, కాదు.. నిరుద్యోగ యువతే కాంగ్రెస్ గెలుపునకు కారణం. కానీ, నేటి క�