విదేశాల్లో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి, అక్కడికి పంపించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న అంతర్జాతీయ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారిని ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేస�
గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్న సీఎం రేవంత్రెడ్డి నిరుద్యోగ యువకులకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హే మంత్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో
2023, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణమెవరు? కాంగ్రెస్ నాయకుల కష్టమా?లేక మత, కుల సమీకరణాలా? కానే, కాదు.. నిరుద్యోగ యువతే కాంగ్రెస్ గెలుపునకు కారణం. కానీ, నేటి క�
నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో రేవంత్ సర్కారును ని
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి స్వంత కాళ్లపై నిలబడే విధంగా చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మెడ్వాన్ డైరెక్టర్ మధుసూధన్రెడ్డి అకాంక్షించారు. ప్రతీ నెలా 30 మందికి శిక్షణ ఇచ్చి వారికి ఉపా�
రాష్ట్రంలో నిర్వహిస్తున్న పలు ఎంట్రెన్స్ పరీక్షలకు సంబంధించిన ఫీజులు చుక్కల్లోకి చేరాయి. ఏటా పది వరకు ప్రధాన ఎంట్రెన్స్లు జరుగుతున్నాయి. ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కో�
నిరుద్యోగ యువతకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రైవేటురంగంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ జే రాజేశ్
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఏ వర్గాన్నీ సంతృప్తి పరచడం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తిగా అమలుచే
నిరుద్యోగ యువత కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్నట్లు టాస్క్ ప్రాంతీయ కేంద్రాల ముఖ్య అధికారి �
రాజీవ్ యువ వికాసం సీమ్లో సిబిల్ సోర్ కీలకం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు క్రెడిట్ సోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించారు.
దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అ
సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 18న(ఆదివారం) మెగా జాబ్మేళా నిర్వహించనున్నామని సీఎండీ ఎన్ బలరామ్ గురువారం వెల్లడించారు. 100 కంపెనీలు పాల్గొని మూడు వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన