డ్రగ్స్కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ�
తెలంగాణ పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. 5వేల పోస్టులకు కాకుండా 20 వేల పోస్టులకు మెగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ముందు రోడ్డుపై బైఠాయించ�
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్.. 30 నెలల్లో 20వేల జాబ్లు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిండా ముంచిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రా
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన�
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రా�
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామ 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ మేనేజ్
నిరుద్యోగ యువత ఉపాధిహామీని వినియోగించుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ సూచించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జాపూర్, ఖానాపూర్, �
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే జాబ్మేళా నిర్వహించామని సంగారెడ్డి జిల్లా క్రీడల అధికారి అఖిలేష్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది.