తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు
టీచర్ పోస్టుల భర్తీ ఊసేలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)లను మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తున్నది. టెట్ పేరిట నిరుద్యోగులను ఆశలపలకిలోకి నెడుతున్నది.
Mamata Banerjee : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎం మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు.
నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నది. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చ�
గ్రూప్-1 నియామకాలపై న్యాయపోరాటానికి నిరుద్యోగులు సిద్ధమయ్యారు. మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. గ్రూప్-1పై హైకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సింగిల్బెంచ్ �
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నది. ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అనే విధంగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం విమర్శలకు దారితీస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ ప�
నిరుద్యోగ యువతకు ఉచిత డాటా ఇంజినీరింగ్ కోర్సు అం దించనున్నట్టు ‘శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్' తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. శ్రీ సత్యసాయి సేవా సం స్థల ఆధ్వర్యంలో �
స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు నిరుద్యోగ యువతను పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా కదిలింది. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించి స్టడీ సర్కిల్స్ను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో సమస్యల
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసానికి దాదాపు 90మంది నిరుద్యోగ యువకులు ఏడాది కాలంగా విలవిల్లాడుతున్నారు. ఉన్నతస్థాయి ఉద్యోగాల పేరిట దుబాయ్ ఫైనాన్స్ సంస్థల్లో దొంగ సంతకాలు, వేలిము�
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేసింది. కనిపించని 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ ఇచ్చిన హామీలు రాజకీయ మాయాజాలం మాత్రమే. రేవంత్ నేతృత్వంలో అధికారం�
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �