పోలీసు ఉద్యోగాల కోసం చెమటోడుస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు రాజకీయ ప్రేరేపిత ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శనివారం ప్రకటనలో కోరారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకొన్నాయి. ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగించి అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ నేతలు ఏరు దాటాక తెప్పను తగులబెట్టారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగ�
ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని, 19 వేల పోస్టులతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్
నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 27న వరంగల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ టీ షర్టుల
డ్రగ్స్కు అలవాటు పడి ఆ తరువాత డ్రగ్ పెడ్లర్గా మారిన ఓ యుకువడిని కూకట్పల్లి ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేయగా డ్రగ్స్ వినియోగిస్తున్న 8 మందిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి గ్యాంగ�
తెలంగాణ పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. 5వేల పోస్టులకు కాకుండా 20 వేల పోస్టులకు మెగా నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం ముందు రోడ్డుపై బైఠాయించ�
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కి మూడేళ్లు కావొస్తున్నా 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎ�
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్.. 30 నెలల్లో 20వేల జాబ్లు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిండా ముంచిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రా
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన�
అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సోమవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రా�
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం పట్ల నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటూ ఇ