“వరంగల్పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట�
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ-1) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర, ర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
MLA Sudhir Reddy | ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఉనికిచర్లలో ‘యునిసిటీ’ పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 135 ఎకరాల్లో లే ఔట్ రూపొందించిన కుడా అధికారులు ఈ నెల 20న ప్లాట్ల వేలం ప్రక్రియను నిర్వహించ�
సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాట�
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏవిధంగా పోరాటం చేశామో.. ఇప్పుడే అదే తరహాలో ఉద్యమంలా రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెనుకబడిన త
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్లో అండర్గ్రౌండ్
డివిజన్ పరిధిలోని కాలనీల్లో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆదేశించారు.