చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బైఠాయించాడు. భార్యా, ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని ధర్న
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజల పాలిట శాపంగా మారాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పేరుతో పట్టణంలోని ప్రతి వార్డులో ప్రతీ సందులో రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గ�
మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రాన్ని అం
మధిర ముున్సిపాలిటి పరిధి బంజారాకాలనీ నందు అండర్ డ్రైనేజీ నిర్మాణం కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. నడిరోడ్డులో డ్రైనేజీ, చాంబర్ల నిర్మాణం కోసం గుంతలు త
మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో గజ్వేల్-ప్రజ్ఞాఫూర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనులు చేపట్టారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో పనుల్లో నాణ్యత లోప�
మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రపోజల్స్ చేశారు. సోమవారం సీడీఎంఏ వీపీ గౌతమ్ మున్సిపల్ పరిధిలో పర్యటించి అభివృద్ధి చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ ప్రతీక్జైన్తో పాటు అ
“వరంగల్పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట�
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
నగర శివారులోని దుబ్బ ప్రాంతంలో ఉన్న మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ-1) అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ 2.0 కార్యక్రమం కింద కేంద్ర, ర
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
MLA Sudhir Reddy | ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఉనికిచర్లలో ‘యునిసిటీ’ పేరుతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 135 ఎకరాల్లో లే ఔట్ రూపొందించిన కుడా అధికారులు ఈ నెల 20న ప్లాట్ల వేలం ప్రక్రియను నిర్వహించ�