సమైక్య పాలనలో అధ్వానంగా ఉన్న పోచంపల్లి స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. మున్సిపాలిటీగా ఏర్పాటైనప్పటి నుంచి ప్రగతి పరుగులు పెడుతున్నది. కనీస సదుపాయాలు కరువైన పట్టణంలో సకల వసతులు అందుబాట�
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణ కోసం కేసీఆర్ సారథ్యంలో ఏవిధంగా పోరాటం చేశామో.. ఇప్పుడే అదే తరహాలో ఉద్యమంలా రాష్ర్టాభివృద్ధి జరుగుతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో వెనుకబడిన త
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని బొందలపల్లి జిల్లా కేంద్రానికి కేవలం పది కిలో మీటర్ల దూరంలోనే ఉన్నా విసిరేసినట్లుగా మారుమూలన ఉంటుంది. అలాంటి ఈ గ్రామం ప్రస్తుతం అభివృద్ధిలో ఇతర గ్రామాల కంటే ముందంజలో నిల�
డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని చందానగర్ డివిజన్ శివాజీనగర్లో అండర్గ్రౌండ్
డివిజన్ పరిధిలోని కాలనీల్లో నూతనంగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా నిర్మించి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆదేశించారు.
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతులతో తొలగిన ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రాజాపేట, మార్చి 20 : పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఆభివ�
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతు ముందుకు సాగుతున్నారని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు.