పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలకు మూడు విడుతలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మండలంలోని రాంపల్లిలో సర్పంచ్ తో సహా 8 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చ పేట గ్రామపంచాయతీ పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అన్నల కోటగా పేరొచ్చినా గండిలచ్చ పేట గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల గ్రామం లో హర్షాతిరేకా�
పెగడపల్లి మండలం మ్యాకవెంకయ్యపల్లికి చెందిన గ్రామ పంచాయతీ వార్డు స్థానాలు అన్ని ఏకగ్రీవం కానున్నాయి. గ్రామానికి చెందిన 8 వార్డు స్థానాలకు గాను, ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో దాదాపుగా వార్డు సభ్య�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) భాగంగా పెద్దపల్లి మండలంలోని భోజన్నపేటలో మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది.
గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థి మహమ్మద్ రహీంఖాన్, ఏఐఎంఐఎం అభ్యర్థి రహమత్ బేగ్ నామినేషన్ దాఖలు చేశారు.
వచ్చే నెల 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో గట్టుప్పల్ ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తే నియోజక
వర్గంతోపాటు గ్రామాన్ని దత్తత తీసుకునే బాధ్యత నాది’ అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే�
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్
తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది
DCCB | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ (DCCB) చైర్మన్గా అడ్డి భోజారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవికి భోజారెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మధ్య
TRS | మహబూబ్నగర్ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్