నియంతల యుగం మళ్లీ రావచ్చని ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి అధిపతి హెచ్చరించారు. అత్యంత ప్రమాదకర ఘటనలను నివారించడానికి అత్యవసర చర్యలు అవసరమని పిలుపునిచ్చారు.
ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్'కు భారత్కు చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధ వ్ గాడ్గిల్ (82) ఎంపికయ్యారు.
ఇరాన్ అత్యంత ఆధునిక యంత్రాలతో యురేనియంను శుద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఫోర్డో, నటంజ్లలోని అణు కేంద్రాల్లో వేలాది ఆధునిక యంత్రాలు (సెంట్�
‘పారిస్ ఒప్పంద’ లక్ష్యాలు ప్రమాదంలో పడ్డాయని, మరోవైపు 2024 ఏడాదిలో ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను చేరుకోనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి భారత్ ఇప్పటికే అగ్రస్థానానికి చేరుకున్నది. 2054 నాటికి దేశ జనాభా దాదాపు 170 కోట్లకు చేరుకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజాగా అంచనా వేసింది.
ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు.
Israeli Strike: గాజాలో దారుణం జరిగింది. ఓ స్కూల్పై ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. సెంట్రల్ గాజాలో ఉన్న యూఎన్ సంబంధిత స్కూల్పై జరిగిన అటాక్లో 35 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవ�
పాలస్తీనా సమస్యపై ఇటీవల అంతర్జాతీయంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రయత్నాలు మరోసారి ఊపందుకోవడం. రెండోది, పలు దేశాలు పాలస్తీ
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Hamas-Israel war) కొనసాగుతూనే ఉంది. హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని (Gaza) రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్యసమితిలో పనిచేసే
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అఫ్ఘనిస్థాన్లో 300 మంది పౌరులు మృతిచెందారు. వేలాది మంది గాయడ్డారు. వెయ్యికి పైగా ఇండ్లు ధ్వంసమైనట్టు యూఎన్ ఫుడ్ ఏజన్సీ శనివారం వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్యం కోసం పాలస్తీనా మరోసారి అభ్యర్థించింది. పాలస్తీనా అభ్యర్థనకు మద్దతు పలుకుతూ 2011లో తాము సమర్పించిన దరఖాస్తును పునరుద్ధరించాలని పాలస్తీనా మద్దతుదారులు మంగళవారం ఐరాస భద్ర