ప్రపంచవ్యాప్తంగా 78.3 కోట్ల మంది ఆకలి కోరల్లో చిక్కుకోగా, మరోవైపు ఆహారంలో 19 శాతం (2022లో) వృథా అయ్యిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొన్నది. 2024 ఏడాది ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్' నివేదికను ఐరాస బుధవారం విడుదల
పర్యావరణ మార్పులు దేశంలోని గ్రామీణ మహిళల ఆదాయం తగ్గుదలకు కారణమవుతున్నాయని యూఎన్ తాజా నివేదిక పేర్కొన్నది. కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి అంశాలు భారత్లో గ్రామీణ మహిళల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయ�
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్కు చోటు లేకపోవడం ‘అసంబ�
మూడు నెలలుగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణ మృదంగం కొనసాగుతున్నది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20 వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
హమాస్తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. హమాస్ను (Hamas) తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమ�
Israel-Hamas War | ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం (Israel-Hamas War) పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్కు (Hamas) కేంద్రంగా ఉన్న గాజాపై (Gaza) దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ (Israel) సైన్యం.. గ్రౌండ్ ఆపరేషన్కు (Ground
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ
India Vs Bharat | భారత దేశం అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేస్తే తమ రికార్డులలో ‘ఇండియా’ పేరును ‘భారత్’గా (India Vs Bharat) మార్చేందుకు అంగీకరిస్తామని యునైటెడ్ నేషన్స్ ( ఐక్యరాజ్యసమితి) తెలిపింది.
లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా ఐరాసలో చైనా అడ్డుపుల్ల వేయడాన్ని భారత్ ఖండించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం టెర్రరిస్టులను నిషేధిత జాబితాలో చేర్చలేకపోతే మన�
Ruchira Kamboj: జమ్మూకశ్మీర్పై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రుచిర కాంబోజ్ ఖండించారు. ఆ దేశం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే దండగ అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె అన్నారు.
global terrorist:పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. ఉగ్రవాదులను బ్లాక్లిస్టులో పె�