‘అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్కూళ్లస్థాయిలో అభివృద్ధి చేస్తాం.. భవనాలను ఆధునీకరిస్తాం..నర్సరీ పాఠాలు సైతం అంగన్వాడీ కేంద్రాల్లోనే చెప్పించేందుకు చర్యలు తీసుకుంటాం’
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు విపక్ష పార్టీలు బాసటగా నిలిచాయి. మార్కెట్లో దగాకు గురవుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మిర్చి రై�
Manipur governor | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లోని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు. దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్�
Justin Trudeau | కెనడా అధికార లిబరల్ పార్టీ (Liberal party)కి చెందిన కొందరు సభ్యులు ప్రధాన జస్టిన్ ట్రూడో (Justin Trudeau)కు అల్టిమేటం (ultimatum) జారీ చేశారు.
R Krishnaiah | రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల రూ. 4వేల కోట్ల ఫీజు బకాయిలు 48 గంటలోపు చెల్లించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య హెచ్చరిం
IBM Ultimatum : ఇప్పటికీ రిమోట్ వర్కింగ్లో ఉన్న మేనేజర్లకు ఐబీఎం గట్టి వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సమీపంలో నివసించాలని లేదా సంస్ధ నుంచి వైదొలగాలని అల్టిమేటం జారీ చేసింది.
Separate Administration Demand | తమ డిమాండ్లు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల మణిపూర్లోని గిరిజన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని పక్షంలో ప్రత్యేక స్వీయ పరిపాలన ఏర్పాటు చేసుకుంటామని కేంద్రానికి అల్టిమేటమ�
భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు.
Sachin Pilot | సచిన్ పైలట్ (Sachin Pilot) మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్పై పోరుబాట పట్టారు. వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం అవినీతిపై 15 రోజుల్లో చర్యలు చేపట్టాలని అల్టిమేటమ్ ఇచ్చారు. లేని పక్షంలో సొంత ప్రభు
మదర్సాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం డెహ్రాడూన్, మే 26: మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభు త్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వం నుంచి నిధులను పొందుతున్న మదర్సా లు రాష్ట్ర విద్యా సంస్థకు అనుబంధంగా (అఫీలియేషన�
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర