కీవ్: రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖార్కివ్ పట్టణాన్ని మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ నగరంలో ఉన్న రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. ఆ సిట�
జనవరి-మార్చి త్రైమాసికంలో 1,678.40 కోట్ల నికర లాభం ముంబై, మే 13: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,678.40 కోట్ల కన్సాలిడ�
Ukraine | ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దాడి నేపథ్యంలో 60 లక్షల మందికిపైగా ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వారిలో అత్యధికులు మహిళలు, పిల్లలే ఉన్నారని తెలిపింది.
కీవ్: ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు రష్యా సుమారు 800 మిస్సైళ్లను తమపై ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. వీటిల్లో క్రూయిజ్, బాలిస్టిక్ మిస్సైళ్లను ఉన్నాయి. ఉక్రెయిన్ సైనిక అధికా
ఖార్కీవ్ సమీపంలోని నాలుగు గ్రామాల నుంచి రష్యా బలగాలను ఉక్రెయిన్ సేనలు తరిమికొట్టాయని అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం ప్రకటించారు. మరియుపోల్లోని స్టీల్ ప్లాంట్ కూడా తమ ఆధీనంలోనే ఉన్నట్టు వెల్లడిం
కీవ్: ఉక్రెయిన్లో అనేక ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్చి నెలలో ఇజియమ్ పట్టణంపై కూడా రష్యా దాడి చేసింది. ఆ దాడిలో అయిదు అంతస్తుల బిల్డింగ్ ఒకటి నేలమట్టం అయ్�
Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఉక్రెయిన్పై రష్యా దాడి వ్యతిరేకంగా తాను పుతిన్తో ఢీకొనడానికి రెడీ అని ప్రకటించడం, ప్రముఖ సామాజిక మాధ్యమం
ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో
కీవ్: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్ ఆదివారం ఉక్రెయిన్లో ఆకస్మికంగా పర్యటించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే యుద్ధ భూమికి వచ్చిన ఆమె ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్�
కీవ్: రష్యా వైమానిక దాడుల్లో ఉక్రెయిన్ స్కూల్పై బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది మరణించి ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ లుహాన్స్క్లోని బిలోహోరివ్కాలో ఒక స్కూల్పై శనివారం మధ్�
తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇ
బెర్లిన్: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఉక్రెయిన్కు భారీ స్థాయిలో ఆయుధాలను అందించేందుకు జర్మనీ సిద్ధమైంది. ఏడు హోవిజ్జర్ ఆయుధాలను ఉక్రెయిన్కు ఇవ్వాలని జ
ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా తీవ్ర రక్తపాతానికి పాల్పడుతున్నది. తమ సేనలకు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులతో పాటు, పౌరులపై కూడా దాడులను తీవ్రం చేస్తున్నది.