Ukraine | హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘కాళీ మాత’ (Kali Mata) ఫొటోతో ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు (Indians) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
ఉక్రెయిన్పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. పలు నగరాలపై జరిపిన ఈ దాడుల్లో కనీసం 12 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా.
ఉక్రెయిన్ (Ukraine) సరిహద్దుల్లోని సొంత నగరంపైనే రష్యా (Russia) యుద్ధవిమానం (Warplane) దాడికి పాల్పడింది. దీంతో భారీ పేలుడు సంభవించడంతోపాటు పెద్ద సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న బెల్గొర
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.
విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. గురువారం ఆయన రష్యా మీడియాతో మాట్ల�
ఉక్రెయిన్పై యుద్ధం మొదలుపెట్టిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటిసారిగా ఉక్రెయిన్ భూభాగంలో పర్యటించారు. రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ తీర ప్రాంత నగరమైన మరియుపోల్లో పుతిన్ ఆకస్మిక ప
Missile Attack:రష్యా మళ్లీ పురివిప్పింది. ఉక్రెయిన్పై దాడి చేసి ఏడాది పూర్తై రెండు వారాలు కాకముందే విరుచుకుపడింది. గత రాత్రి నుంచి సుమారు 80కిపైగా మిస్సైళ్లతో రష్యా అటాక్ చేసింది.
Russia - Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం (Russia - Ukraine War ) ప్రారంభమై ఏడాది పూర్తైంది. సైనికచర్య పేరుతో ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) గతేడాది ఫిబ్రవరిలో యుద్ధం (War) ప్రారంభించింది. రష్యాతో యుద్ధం మొదలై ఏడాది పూర్తయిన తర్వ
ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో ఆపరేషన్ గంగా ద్వారా భారతదేశానికి తిరిగొచ్చిన నియో -జెడ్ఎస్ఎం యూనివర్సిటీ ఎన్ఈఓ ఇనిసిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థు లు పట్టభద్రులయ్యారు.
Doctors | ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏడాది గడిచినా ఇప్పటికీ దాదాపు 10 వేల మంది చదువుపై స్తబ్ధత కొనసాగుతున్నది. గత ఏడాది ఫిబ్రవరి 24 నుంచ�