Ajay Singh Yadav | : హర్యానా మాజీ మంత్రి కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ (Ajay Singh Yadav) రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా గాంధీ వైదొలగిన తర్వాత తన పట్ల నీచంగా వ్యవహరించారని ఆరోపించారు. అ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరె
గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుబట్టిన పనులన్నీ పూర్తి చేసింది. సంప్రదింపులు, సమీక్షలు వంటివేమీ లేకుండా చేయాలనుకున్న చట్టాలన్నీ చేసింది. విమర్శలు వచ్చినా, వ్యతిరేకత వ్యక్తమైనా వినిపించుకోలేద�
ల్యాటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కేంద్రంలోని 45 జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తులతో భర్తీ చేయడానికి ఇటీవల ఇచ్చిన ప�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తీరును ఎండగట్టిన ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు. “ప్రస్తుతం దేశంలో పరిస్థితి చాలా స్పష్టంగా
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిన వేళ.. నీటి విడుదలపై హిమాచల్ సర్కారు యూటర్న్ తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యదర�
Sandeshkhali row | పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు యూటర్న్ తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై అత్యాచారం ఫిర్యాదును ఒక మహిళ, ఆమె అత్త వెనక్కి తీసుకున్నారు. బీజేపీకి చెందిన వ్యక్త
mayor Vikram Ahake | బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి నుంచి బయటపడిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు.
విద్యాసంస్థల్లో మహిళల హిజాబ్ ధారణపై కర్ణాటకలో నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 24 గంటలు కూడా కాకముందే దానిపై యూటర్న్ తీసుకున్నారు.
Flight U-Turn | విమానంలోని లగేజీని ఆఫ్లోడ్ చేయడం సిబ్బంది మరిచిపోయారు. దీంతో తమ బ్యాగులు, ఇతర లగేజీ కోసం సంబంధిత ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానం వెనక్కి మళ్లింది.
క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భారత సీనియర్ ప్లేయర్, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్కు రంజీ ట్రోఫీ అం
బాలానగర్ పారిశ్రామిక వాడలో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన ప్రయాణికుల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. వంతెనపై నుంచి ప్రయాణం ఓకే కానీ.. వంతెన కింద నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే యూటర్న్లతో దూరాభ�
ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో బీజేపీ యూటర్న్ తీసుకొన్నది. మేయర్ ఎన్నికల్లో తాము బరిలో లేమని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ)లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పుకొచ్చిన కమలం పార్టీ.. తాజాగ
రాష్ర్టాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వెనకి తగ్గి కాలయాపన చేయడం వల్లే తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేశారని, ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటైన ఆ పార్టీని దేశమంతా తిరసరిస్తు�