నిజామాబాద్ జిల్లాలో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. డిచ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆరేండ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడగా.. జిల్లాకేంద్రంలో ఓ బాలికను యువకుడు ట్రాప్ చేశాడు. �
గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 3.278 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే...ధూల్పేటకు చెందిన సంజయ్ సిం�
అనుమానం రాకుండా కార్లలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.73 లక్షల విలువ చేసే 147.3 కిలోల గంజాయితో పాటు రెం డు కార్లు, మ�
బస్ స్టాప్ ఉన్న మతిస్థిమితం సరిగ్గా లేని ఓ మహిళను రేప్ చేసిన ఘటనలో మియాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మియాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వె�
అస్సాం కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలను పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20లక్షల విలువైన 254గ్రాముల ఆంఫటమైన్ డ్రగ్తో పాటు ద్విచక్�
ఖమ్మంలో అక్రమ ఆయుధాల ఘటన కలకలం రేకెత్తిస్తున్నది. అక్రమంగా ఆయుధాలు కలిగిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిప�
ఆస్తి కోసం బామ్మర్దిని కడతేర్చాడు బావ. బామ్మర్దిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని ప్రణాళిక రచించాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మరో ఇద్దరితో కలిసి బామ్మర్దిని గొంతునులిమి హత్యచేయించి ఆత�
మేడ్చల్ నగల దుకాణం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కమిషనర్ అవినాశ్ మహంతి, మేడ్చల్ డీసీసీ కోటిరెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు.
ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్నకు పాల్పడిన మరో 10 మంది పర�
యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో పుట్టా రాము హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.