తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తున్నామని టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు.
ఖమ్మం నగర పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో జర్నలిస్టుల కల నెరవేరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ
దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 10వ ప్లీనరీని అక్టోబర్లో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని ఐజేయూతోపాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్య�
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సీనియర్ సిటిజన్లతోపాటు జర్నలిస్టులకు రాయితీని కొనసాగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. జర్నలిస్టులకు రైల్వే పాస్ల జారీ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించిం�