రాష్ట్రంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేసులు భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి స�
ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవరంగారావు సేవలు మరువలేనివని ఒద్దిరాజు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఒద్దిరాజు సుభాష్, టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ అన్నారు.
ఒద్దిరాజు సోదరులు సీతారాంచందర్రావు, రాఘవ రంగారావు తెనుగు పత్రికను స్థాపించి కవులు, రచయితలుగా తెలంగాణ రాష్ట్రంలో ఖ్యాతి గడించారని టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. తెనుగు ప�
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జీ న్యూస్ పాత్రికేయుడు శ్రీచరణ్పై పోలీసులు చేయి చేసుకొని, అరెస్టు చేయడం సహించరానిదని తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం (ట�
దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం, అక్రిడిటేషన్ల మంజూరు, పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఫండ్, హెల్త్కార్డుల కోసం జర్నలిస్టులు మరో వీరోచిత పోరాటానికి సిద్ధం కావాలని టీయూడ
‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చ డం బీజేపీకి అలవాటు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వాలను కూల్చింది. కానీ, తెలంగాణలో మా ప్రభుత్వాన్ని కూల్చడం బీజేపీ తరంకాదు. ఇక్కడ ఆ పార్టీ ఆటలు సాగవు’ అని మంత్రి
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అభిప్రాయపడ్డారు.
వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకర స్థితిలోకి పడిపోతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు.
తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల యూనియన్ కోసం ‘టీయూడబ్ల్యూజే భవన్' నిర్మాణానికి నగరంలోని ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ మేరకు 1847.82 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ జీవో నంబర్ 145 విడుదల చేసింది
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల సాధన కోసం కృషి చేస్తున్నామని టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ తెలిపారు.
ఖమ్మం నగర పరిధిలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, దీంతో జర్నలిస్టుల కల నెరవేరిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని జ
దేశంలో సంకుచిత, ఉద్విగ్న, విద్వేషపూరిత, విభజన వాతావరణం ఉన్న తరుణంలో.. తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రజల కోసం టీయూడబ్ల్యూజే ఎలా పోరాడిందో.. అట్లాగే జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించడానికి ఐజేయూతో కలుస్తున్నా�