టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 10
Smriti Irani | కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగిన గ్యాస్ ధరలపై మండిపడింది. స్మృతి ఇరానీ 2011లో చేసిన ట్వీట్ను ప్రస్తావించింది. ‘ఎల్పీజీ సిలిండర్ ధర రూ.400 కంటే తక్కువగా ఉన్నప్పుడు, స్మృతి ఇరానీ సిలిండర్తో రోడ్డుపై కూ�
ఈ సంఘటనకు ముందు సంజీవ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ‘శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు’ అని అందులో పేర్కొన్నాడు.
రాష్ట్రంలోని ప్రతి పల్లె, పట్టణాన్ని ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ప్రజలకు ఆహ్లాదం పంచడానికి అనేక చర్యలు చేపడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి పరిసరాలను సుందరీకరించి మ�
MLC Kavitha | వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్గా ట్వీట్ చేశారు. తాము వదిలిన బానం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం
జాతిపిత మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి ఆయన ముని మనుమడు తుషార్గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. గాంధీని హత్య చేయడంలో నాథూరాం గాడ్సేకు వీర్ సావర్కర్ సాయం చేశాడని, గాడ్సేకు ఆయనే తుపాకీ ఏర్పాటు చేశాడంటూ ఓ ట్వీట
అబద్ధాలను అద్భుతంగా చెప్పడంలో బీజేపీ నేతలను మించినవారు మరొకరు లేరని, వారి నైపుణ్యాలకు నోబె ల్, ఆస్కార్ వంటి అవార్డులు ఇవ్వొచ్చని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ వ్యం గ్యంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేం
ఒకే ట్వీట్లో ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్, మీమ్స్లను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్ను ట్విట్టర్ తీసుకొచ్చింది. ఇంతకుముందు వీటిని వేర్వేరుగా పోస్ట్ చేయాల్సి ఉండేది.
వెల్డన్ కిషన్ అన్నా.. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి భారీ ప్రాజెక్టును తీసుకొచ్చారు..’ అంటూ కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలను సంధించారు.
నటి, వ్యాఖ్యాత మరోసారి ట్రోలింగ్కు గురయ్యారు. తన గురించి, తన కుటుంబం గురించి అసభ్యంగా కామెంట్స్ పెట్టే వారిపై పోలీస్ కేసులు పెడతానని ఆమె హెచ్చరించారు. తాజాగా ఆమె ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. ‘అమ్మను
నగరంలోని మౌలిక వసతులను ప్రశంసించిన నెటిజన్ ఆ వీడియోను ట్వీట్ చేసిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, బెంగళూరులో మౌలిక సదుపాయాలను పోల్చుతూ హైదర�
కాలుష్య కాసారంగా గంగానది.. బాధ్యతెవరిది? కేంద్రానికి బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సూటి ప్రశ్నలు న్యూఢిల్లీ, జూలై 26: మోదీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా, చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుపై సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధ�