కర్ణాటక రాష్ట్రంలోని ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు ట్విట్టర�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్
అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చంద్రబాబు ఈరోజు తన ట్విటర్ల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ ధరలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ( రాంగోపాల్ వర్మ) మరోసారి ట్విటర్ ద్వారా స్పందించారు. ఉత్తరాధి రాష్ట్రాల్లో ఐనాక్స్ థియేటర్లలో టికెట్ ధరను రూ . 2,200 వేలుగా
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, సినీహీరోల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ల ధరల తగ్గింపుపై ఇరువర్గాలు ఒకరికొకరు ధీటుగా స్పందిస్తు వ్యాఖ్యలు చేస్తున్నారు. టి�
900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా | బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తన కంపెనీ ఉద్యోగుల్లో 900 మందిని ఒకే
అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ‘ వరదల బీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం జరుగుతుంటే పట్టించు
సుభాష్రెడ్డిలాంటి వారే నిజమైన హీరోలు శ్రీమంతుడు సినిమా స్ఫూర్తినివ్వడం సంతోషం కేటీఆర్ ట్వీట్కు సినీ హీరో మహేశ్బాబు రీట్వీట్ బీబీపేట్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా బీబీపేట్లో ప్రముఖ వ్యాపారవేత్
మాట ఎంతో విలువైనది ! ఒక్క మాటతో బంధాలు దగ్గరవుతాయి ! అదే ఒక్క మాటతో బాంధవ్యాలు తెగిపోతాయి !! మాట చెడితే యుద్ధాలు జరగొచ్చు ! ఒక్క మంచిమాటతో యుద్ధాలను ఆపనూవచ్చు !! అంత శక్తివంతమైనది మాట ! వెనక
ట్యాంక్బండ్లో సిలిండర్, బైక్ విసిరేయడం బాధ్యతారాహిత్యం చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): నిరసన తెలపడం చాలా ముఖ్యం. కానీ, బాధ్యతను విస్�
ముంబై: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోమవారం రక్తదానం చేశాడు. ప్రాణాల్ని కాపాడటంలో రక్తం చాలా కీలకమని, సమయానికి దొరకక ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది ఉన�
వెంటనే స్పందిస్తున్న మంత్రిచర్యల కోసం ఆదేశం హైదరాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ): సమ స్య ఏదైనా.. సమయం ఎప్పుడైనా.. దృష్టికొస్తేచాలు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నా రు ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ట్వీట్ చేసిన వె
దవాఖానను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్ మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ రోగి బంధువులు ఐటీశాఖ మం
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ ప్రసంగం మాదిరిగా కాకుండా తాము చెప్పేది కూడా వినాలంటూ ప్రధాని మోదీని ట్విట్టర్లో విమర్శించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ �