VIjayasai Reddy | ఏపీలో ఒకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ (Double engine sarkar) పనితీరు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయరెడ్డి బీజేపీ, కూటమి పార్టీలపై ట్విటర్లో ఆరోపించా
Sanjay Raut | హిట్లర్ గురించి తాను చేసిన ట్వీట్ ఇజ్రాయెల్ను బాధపెట్టేందుకు కాదని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తెలిపారు. అయితే ఆ ట్వీట్ తొలగించిన నెల తర్వాత ఇజ్రాయెల్ ఎంబసీ లేఖ రా�
స్వరాష్ట్ర సాధన కలను నెరవేర్చడమే కాదు.. గిరిజనులు, ఆదివాసీ బిడ్డల చిరకాల డిమాండ్ అయిన స్వయంపాలనా స్వప్నాన్ని కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి క�
ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ టెక్నాలజీ రంగం ద్వారా ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. సిద్దిపేటలో నిర్మించిన ఐటీ హబ్ను గు�
రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు.. లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సంక్షేమంలో యావత్తు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. సంక్షేమ సంబురాల దినోత్సవం సందర్�
హీరో శర్వానంద్కు కారు ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఫిలింనగర్ కూడలి వద్ద డివైడర్ను ఢీకొట్టింది. కారు కొద్దిగా దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో శర్వానంద్కు ఎలాంటి గా�
హిందూదేవత కాళీ మాతను అవమానిస్తూ ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పెట్టిన మార్ఫింగ్ ఫొటో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళీమాతను హాలీవుడ్ తార మార్లిన్ మన్రోత�
ప్రారంభానికి సిద్ధమవుతున్న నూతన సచివాలయాన్ని ఉద్దేశిస్తూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మనం గొప్ప భవనాలు నిర్మిస్తే.. అవి మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాయ�
Prashant Umrao | బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ (Prashant Umrao ) చేసిన ట్వీట్పై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది. తదుపరి విచారణలోపు దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
Akasa Air | ‘ఆకాశ ఎయిర్కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
భారత రాష్ట్ర సమితికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడం, పంట పెట్టుబడిగా ఎకరాన�