పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల ఐక్యవేదికల నాయకులు గత గురువారం జగిత్యాల జిల్లా ముత్యంపల్లి నుంచి ప్ర�
ఆర్మూర్లో అడుగడుగునా అడ్డగింత పసుపు బోర్డు హామీపై ప్లకార్డులతో నిరసన కాన్వాయ్తో రైతులపైకి దూసుకెళ్లిన ఎంపీ రాళ్లు, కర్రలతో వెంటాడిన రైతులు ఘర్షణలో అర్వింద్ వాహనం ధ్వంసం సమాధానం చెప్పలేక పారిపోయిన �
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర
హైదరాబాద్: పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వ
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�