Heavy Rains | కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర ( Tungabhadra )జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఉత్తర, దక్షిణ కన్నడ ప్రాంతాల నుంచి తుంగభద్ర జలశయానికి లక్ష క్యూసెక్కుల వరద చేరుతోంది.
Tungabhadra | అలంపూర్ : దైవ సన్నిధికి బయల్దేరిన యువకుడు నదిని దాటే క్రమంలో నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwal ) జిల్లా అలంపూర్( Alampur ) ఆలయ సమీపంలో చోటు చేసుకున్నది.
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద చేరుతున్నది. దీంతో అధికారులు 10గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలో�
శ్రీశైలంలో 2 క్రస్ట్ గేట్లు, జూరాల,తుంగభద్రలో 10 గేట్ల చొప్పున ఎత్తివేత అన్ని ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో గోదావరి బేసిన్లోనూ పెరిగిన వరద హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 23: మహారాష్ట్
Tungabhadra | తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 44 టీఎంసీలకు చేరుకున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 2,088 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 296 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 105.788 గరిష్ఠ నీ
15,665క్యూసెక్కుల ఇన్ఫ్లో.. అవుట్ఫ్లో 356 క్యూసెక్కులు అయిజ, మే 24: కర్ణాటకలోని తుంగభద్ర జలాశాయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు డ్యాంలోకి వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం 1
80 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు హైదరాబాద్, (నమస్తే తెలంగాణ)/అయిజ, మే 23: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో వర్షాకాలం రాకముందే తుంగభద్రకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటక రాష్ర్టాన్ని నైరుతి రుతుపవనాలు �
తుంగభద్రా నదికి వరద ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యాంకు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం ఇన్ఫ్లో 26,858 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 255 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే ఆర్డీఎస్ జలకళను స�
Tungabhadra | కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద
తుంగభద్ర డ్యామ్కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కు సమాంతరంగా మరో కాలువను తవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించింది.
Tungabhadra Water | తుంగభద్ర నదీ బోర్డు సెక్రెటరీకి ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. తుంగభద్ర నీటి కేటాయింపుల్లో ఆర్డీఎస్కి రావాల్సిన 15.9 టీఎంసీ నీటిలో కేవలం 5,6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని, అంతకు మించి నీ�