కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఆదివారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 65,000 క్యూసెక్కులు ఉండగా, ఒక గేటు ఎత్తి దిగువకు 6,823 క్యూసెక్కులు విడుదల
Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి టీబీలోకి వరద చేరుతుండటంతో డ్యాంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఇన్ఫ్ల�
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 60 వేల క్యూసెక్కుల రాగా.. అవుట్ఫ్లో 38,824 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 అడుగుల
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమై న వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికీ కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలోని ఏలికలే కార ణం. రాష్ట్ర విలీనంతో నికరంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దాద�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి దిగువకు భారీగా ప్రవాహం కొనసాగుతున్నది.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజె
జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రతిరోజూ జూరాలకు వరద తగ్గుతూ పెరుగుతూ ఉన్నది. సోమవారం ఎగువ నుంచి 6,691 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి �
మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. మూడు రోజుల నుంచి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది.