తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని త్వరగా నిర్మించాలని సదరు దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును మాజీ ఎంపీ, ప్రణాళికా స�
వేంకటేశ్వరస్వామి 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు 12 నుంచి 17 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఉపకార్యనిర్వహణ అధికారి ఎం.రమేశ్బాబు, దాత త్రినాథ్బాబు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పో�
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో భక్తులు కానుకలను సమర్పించేందుకు స్టీలు హుండీలను ఏర్పాటు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఒక స్టీల్ హుండీని ఏ ర్పాటు చేశారు. ఐద�
ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం (Karimnagar) మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. సోమవారం ఉదయం మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.
Minister Gangula | తిరుమలలో ఉన్న టీటీడీ((TTD) దేవస్థానం మాదిరిగానే కరీంనగర్లో కూడా శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు.
కరీంనగర్ పట్టణంలో టీటీడీ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నెల 31న భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, హైదరాబాద్ టీటీ
Minister Gangula | రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ పట్టణంలో టీటీడీకి కెటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తేదీని ఖరారు చేశారు.
Minister Gangula | రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు.
TTD Brahmotsavam | టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఢిల్లీ(Delhi)లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 3వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ప్రారంభం కానున్నాయని ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వేమిరెడ్డి ప్ర�
అమరావతిలోని వెంకటపాళెంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఇందులో భాగంగా...