Tirumala | తిరుమల శ్రీవారి ఆలయాన్ని అధికారులు 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 7న ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందని వివరించారు.
Padmavati Pavitrotsavam | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు .
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ విఫరీతంగా పెరిగింది. వరుసగాపంద్రాగస్టు, శ్రీ కృష్ణాష్టమి, ఆదివారం సెలవు దినాలు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీవారి చెంతకు చేరుకున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫారసు లేఖలకు సంబంధించి ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
తిరుమలలో మార్చిలో జరుగనున్న కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మార్చి 7న తిరుకచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ప్రారంభం, 10న మతత్ర�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Tirumala | వారాంతపు సెలువు రోజుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వి�