శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు...
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. బుధవారం శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజుల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా
తిరుమల : గత ఏడాది భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేని భక్తులకు మరోసారి దర్శనం అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు దర్శనం టిక�
తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా రూపొందించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఒకరిపై అధికారులు ఫిర్యాదు చేశారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022 వ సంవత్సరానికి
తిరుమల: తిరుమలలో పర్యావరణపరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలోని దుకాణాల ని�
తిరుమల : శ్రీలంక ప్రధాని రాజపక్సే తన రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతిగృహం వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ
విశాఖపట్నం: టీటీడీ ఆలయ ఆదాయం పెంచుకోవడానికి డబ్బులు ఉన్నవారికే.. స్వామి వారి దర్శనాలు కల్పిస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆరోపించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర �
తిరుమల : శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలతో కొండ చరియలు విరిగిపడి ఘాట్రోడ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. �