తిరుమల : తిరుమల, తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి సోమవారం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్డులోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కగార్ల గుడి వద్ద కొండ మీద
ap high court serious about appointing members with a criminal history to the ttd board | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో నేర చరిత్ర ఉన్న వారిని నియమించడంపై ఏపీ హైకోర్టు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని �
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు | తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్
జూపల్లి, పార్థసారధి, మురంశెట్టికి మళ్లీ అవకాశం కొత్త పాలకమండలిని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్ ప్ర�
TTD | టీటీడీ పాలకమండలి ఖరారు.. రెండు రోజుల్లో ఉత్తర్వులు! | తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి రెండోసారి అవకాశం ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరి
Tirumala News | తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి 18 నుంచి 20వ తేదీ వరకు (మూడు రోజులు) పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.
త్వరలో పాలకమండలి సభ్యుల నియామకంహైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్�
ఎస్వీ సంగీత, నృత్య కళాశాల | తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలు 2021-22 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి గల విద్యార్థుల
తిరుపతి, జూలై :టీటీడీ స్థానిక ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. అందులోభాగంగా స్థానిక ఆలయాల ప్రశస్త్యాన్ని, స్థల పురాణాన్ని విస్తృత ప్రచారం చేసి టూరిజం, ఆర్టీసీ శాఖలను సమన్వయం చేసుకుని భక�
తిరుపతి, జూలై: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. కరోనా కారణంగా ఈ కార్యక్రమాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. అ
తిరుపతి, జూలై : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా అభిషేక�